ఐదు నెలల ముందే పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్

పెట్రోల్‌లో పది శాతం ఇథనాల్ కలిపి వినియోగించాలనే లక్ష్యాన్ని భారత్, అనుకున్న దాని కంటే ఐదు నెలల ముందే సాధించింది. 2025-26 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపే లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది. ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవడంతో పాటు పర్యావరణ సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నం చేస్తోంది.

చెరుకు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ఇథనాల్ తయారు చేసి, పెట్రోల్‌లో కలుపుతున్నారు. 2022 నవంబర్‌కు పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్ కలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వరంగ చమురు రిటైల్ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పోరేషన్ (BPCL), హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ (HPCL) సహకారంతో ఇప్పటికే దీనిని సాధించింది.

India achieves 10% ethanol blending in petrol ahead of schedule

ప్రస్తుతం దేశీయంగా పది శాతం ఇథనాల్, 90 శాతం పెట్రోల్‌ను కలిపి విక్రయిస్తున్నారు. ఇందువల్ల రూ.41,500 కోట్ల విదేశీ మారకపు ద్రవ్యం ఆదా కావడానికి తోడు గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలు 27 లక్షల టన్నుల మేర తగ్గినట్లు అంచనా. ఇథనాల్ తయారీకి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించడం ద్వారా రైతులకు రూ.40,600 కోట్ల చెల్లింపులు జరిగాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+