పెట్రోల్లో పది శాతం ఇథనాల్ కలిపి వినియోగించాలనే లక్ష్యాన్ని భారత్, అనుకున్న దాని కంటే ఐదు నెలల ముందే సాధించింది. 2025-26 నాటికి పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలిపే లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది. ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవడంతో పాటు పర్యావరణ సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నం చేస్తోంది.
చెరుకు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ఇథనాల్ తయారు చేసి, పెట్రోల్లో కలుపుతున్నారు. 2022 నవంబర్కు పెట్రోల్లో 10 శాతం ఇథనాల్ కలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వరంగ చమురు రిటైల్ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పోరేషన్ (BPCL), హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ (HPCL) సహకారంతో ఇప్పటికే దీనిని సాధించింది.

ప్రస్తుతం దేశీయంగా పది శాతం ఇథనాల్, 90 శాతం పెట్రోల్ను కలిపి విక్రయిస్తున్నారు. ఇందువల్ల రూ.41,500 కోట్ల విదేశీ మారకపు ద్రవ్యం ఆదా కావడానికి తోడు గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలు 27 లక్షల టన్నుల మేర తగ్గినట్లు అంచనా. ఇథనాల్ తయారీకి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించడం ద్వారా రైతులకు రూ.40,600 కోట్ల చెల్లింపులు జరిగాయి.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

Strait of Hormuz: భారత్కు అమెరికా బంపర్ ఆఫర్.. చమురు సంక్షోభం నుంచి భారత్ సేఫ్..

ఎర్ర సముద్రంలో కల్లోలం..భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

యురేనియం నుంచి వాణిజ్యం వరకు.. మోదీ–కార్నీ భేటీలో జరిగిన ఒప్పందాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications