కరోనా వైరస్ వల్ల గత 45 రోజుల నుంచి పరిశ్రమలు మూతబడిన సంగతి తెలిసిందే. జోన్లవారీగా విభజించి కేంద్ర ప్రభుత్వం కొన్ని కంపెనీలను అనుమతి ఇచ్చింది, దీంతో చెన్నైలో హ్యుండాయ్ కంపెనీ తమ కార్ల ఉత్పత్తిని శుక్రవారం ప్రారంభించింది. చాలా రోజుల తర్వాత ప్లాంట్ నుంచి 200 కార్లు బయటకొచ్చాయని కంపెనీ ప్రకటించింది.
శ్రీ పెరుబందూరులో గల హ్యుండాయ్ కంపెనీలో ఉత్పత్తిని నిన్న ప్రారంభించారు. ప్లాంట్లో పనిచేస్తోన్న సిబ్బంది కరోనా వైరస్ కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని కంపెనీ పేర్కొన్నది. సామాజిక దూరం పాటిస్తూ.. మాస్క్లు వేసుకొని కార్ల ఉత్పత్తి చేశారని పేర్కొన్నది.

ఆర్థిక వ్యవస్థను తిరిగి పూర్వస్థితికి తీసుకొచ్చేందుకు కంపెనీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వైరస్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైన సంగతి తెలిసిందే. ఆర్థిక వ్యవస్థను యథాస్థితికి తీసుకొచ్చేందుకు అనేక పరిశ్రమలకు దశలవారీగా అనుమతిస్తున్నారు. ఇందులో భాగంగా తమిళనాడులోని శ్రీ పెరుబందూరులోని హ్యుండాయ్ ప్లాంట్లో కార్ల ఉత్పత్తిని ప్రారంభించారు.
More From GoodReturns

LPG: ఏడేళ్ల తర్వాత భారత్కు ఇరాన్ ఆయిల్: ఈ వారమే రాబోతున్న భారీ షిప్మెంట్!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..



Click it and Unblock the Notifications