కరోనా వైరస్ వల్ల గత 45 రోజుల నుంచి పరిశ్రమలు మూతబడిన సంగతి తెలిసిందే. జోన్లవారీగా విభజించి కేంద్ర ప్రభుత్వం కొన్ని కంపెనీలను అనుమతి ఇచ్చింది, దీంతో చెన్నైలో హ్యుండాయ్ కంపెనీ తమ కార్ల ఉత్పత్తిని శుక్రవారం ప్రారంభించింది. చాలా రోజుల తర్వాత ప్లాంట్ నుంచి 200 కార్లు బయటకొచ్చాయని కంపెనీ ప్రకటించింది.
శ్రీ పెరుబందూరులో గల హ్యుండాయ్ కంపెనీలో ఉత్పత్తిని నిన్న ప్రారంభించారు. ప్లాంట్లో పనిచేస్తోన్న సిబ్బంది కరోనా వైరస్ కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని కంపెనీ పేర్కొన్నది. సామాజిక దూరం పాటిస్తూ.. మాస్క్లు వేసుకొని కార్ల ఉత్పత్తి చేశారని పేర్కొన్నది.

ఆర్థిక వ్యవస్థను తిరిగి పూర్వస్థితికి తీసుకొచ్చేందుకు కంపెనీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వైరస్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైన సంగతి తెలిసిందే. ఆర్థిక వ్యవస్థను యథాస్థితికి తీసుకొచ్చేందుకు అనేక పరిశ్రమలకు దశలవారీగా అనుమతిస్తున్నారు. ఇందులో భాగంగా తమిళనాడులోని శ్రీ పెరుబందూరులోని హ్యుండాయ్ ప్లాంట్లో కార్ల ఉత్పత్తిని ప్రారంభించారు.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications