FRP hike: చెరకు రైతులకు మోదీ సర్కారు తీపివార్త.. FRP పెంచుతూ కేబినేట్ నిర్ణయం

FRP hike: చెరకు రైతులకు మోదీ సర్కారు తీపి వార్త చెప్పింది. 2023-24 సీజన్‌కు గాను చెరకు ధరను ప్రభుత్వం పెంచింది. క్వింటాల్‌కు రూ.10 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరతో కలిపి FRPని 315 గా పేర్కొంది.

సాధారణంగా అక్టోబర్‌లో చెరకు సీజన్ ప్రారంభం అవుతూ ఉంటుంది. ఈ దఫా 2023-24కి గాను రైతులకు మిల్లులు చెల్లించాల్సిన కనీస సరసమైన, లాభదాయక ధర (FRP)ని ప్రభుత్వం రూ.10 పెంచి 315కి ఫిక్స్ చేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Government hikes sugar cane FRP price by 10 rupees

"2023-24 సంవత్సరానికి క్వింటాల్‌ చెరకు FRPని 315కు కేబినెట్ పెంచింది. గతేడాది ఈ ధర 305గా ఉంది'' అని మంత్రివర్గ సమావేశం అనంతరం సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. 2014-15లో 210 ఉన్న ధరను 315కి పెంచినట్లు చెప్పారు. వ్యవసాయం, రైతులకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+