ప్రత్యక్ష పన్ను వివాదాల పరిష్కార పథకం వివాద్ సే విశ్వాస్ను మరో 2 నెలల పాటు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. కరోనా నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో జూన్ 30వ తేదీ వరకు ఊరటను కల్పించింది. ఈ పథకం కింద చివరిసారి గడువు మార్చి 31వ తేదీతో ముగిసింది.
మదింపు నుండి తప్పించుకున్న ఆదాయం ఉంటే పన్ను అధికారులు అందుకు సంబంధించిన ఈక్విలైజేషన్ సుంకం ప్రక్రియ సమాచారాన్ని పంపించడానికి, మదింపును పునఃప్రారంభించే నోటీసుల జారీ చేయడానికి గడువును కూడా జూన్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(CBDT) ఒక ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ ప్రారంభం వరకు వివాద్ సే విశ్వాస్ ద్వారా ఖజనాకు రూ.54,000 కోట్ల నిధులు వచ్చాయి.

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇబ్బందులు ఉన్నాయని, కాబట్టి వివాద్ సే విశ్వాస్ గడువును పొడిగించాలని పరిశ్రమ నుండి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications