2021-22 ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు 33 శాతం పెరిగి, 46.14 బిలియన్ రూపాయలకు చేరుకున్నాయి.ఇది మన కరెన్సీలో దాదాపు రూ.3.45 లక్షల కోట్లు. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తం 842 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్నది. బంగారం వినియోగంలో చైనా తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది.
రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 2021-22 ఆర్థిక సంవత్సరంలో 50 శాతం పెరిగి 39 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. భారీ బంగారం దిగుమతుల నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య లోటు 102.62 బిలియన్ డాలర్లుగా ఉండగా, గత ఆర్థిక సంవత్సరానికి 192.41 బిలియన్ డాలర్లకు చేరింది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ఎగుమతులు 50 శాతం పెరిగి 39 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. భారత కరెంట్ ఖాతా లోటు అక్టోబర్-డిసెంబర్ కాలానికి జీడీపీలో 23 బిలియన్ డాలర్లు లేదా 2.7 శాతానికి చేరుకుంది. వ్యాల్యూమ్ పరంగా గోల్డ్ ఇంపోర్ట్స్ ఏప్రిల్ 2021 నుండి ఫిబ్రవరి 2022 వరకు 842.28 టన్నులుగా నమోదయింది.
More From GoodReturns

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఢమాల్..ఈ రోజు ఎంత తగ్గిందో తెలిస్తే పండగ చేసుకుంటారు .. మార్చి 4,బుధవారం ధరలు ఇవే..

10 గ్రాములు బంగారం ధర రూ. 3 లక్షలకు చేరబోతోంది.. సంచలన అంచనాను విడుదల చేసిన క్రిస్ వుడ్..

బంగారం, వెండి కొనకపోయినా మీ జేబులు ఖాళీ అవ్వాల్సిందే.. ధరలు పెరిగితే తడిసి మోపేడే మీకు..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారం, వెండి ధరలు: MCXలో లాభాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావంపై కీలక విషయాలు వెల్లడి!



Click it and Unblock the Notifications