కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కరోనా మహమ్మారి వల్ల కలిగే ఆర్థిక ప్రభావాన్ని పరిష్కరించే చర్యలను సోమవారం సభకు తెలియజేసే అవకాశాలు ఉన్నాయి. నాన్ రెసిడెంట్స్ ఆదాయంపై పన్ను పరిమితిని రూ.15 లక్షలకు ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
పెట్రోల్, డీజిల్పై స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీని వరుసగా రూ.18, రూ.12గా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్చి 14న ఎక్సైజ్ డ్యూటీని అదనంగా రూ.2 పెంచారు. కరోనా సహా వివిధ కారణాల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పడిపోయాయి.

అయితే అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో ఆ ధరలు ఎంతకాలం తక్కువగా ఉంటాయో చెప్పలేం. ఆ తర్వాత భారీగా పెరిగినా చెప్పలేం. కేంద్రం మాత్రం దీనిపై వేచిచూసే ధోరణితో పాటు మందగమనం కారణంగా పడిపోయిన రెవెన్యూను పెంచుకోవాలని భావిస్తోంది.
పెట్రోల్, డీజిల్పై రూ.1 పెంచితే ప్రభుత్వానికి రూ.13,000 కోట్లు అదనంగా వస్తుందని అంచనా. పెట్రో ఉత్పత్తులపై, బంగారంపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని ఆయా రంగాలు ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తున్నాయి.
More From GoodReturns

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!



Click it and Unblock the Notifications