NBFCలకు రూ.30,000 కోట్ల ప్యాకేజీ: నిర్మల సీతారామన్

ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం రాత్రి రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు (మే 13) మీడియాకు వివరించారు. సమాజంలోని వివిధ వర్గాలతో చర్చించాక విజన్ రూపొందించినట్లు చెప్పారు. ప్యాకేజీలో భాగంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFCs), హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (HFCs), మైక్రో ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ (MFIs)కు రూ.30,000 కోట్లు ప్రకటించారు.

రూ.45,000 కోట్ల విలువైన పాక్షిక క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని పొడిగించినట్లు తెలిపారు. దీని కింద రుణపత్రాలలో మొదటి 20 శాతం నష్టాన్ని ప్రభుత్వం భరిస్తుంది. AA, అంతకంటే తక్కువ రేట్, అన్‌రేటెడ్ పేపర్స్ ఈ పెట్టుబడికి అర్హత పొందుతాయని తెలిపారు.

FM Announces Rs 30,000 Crore Special Liquidity Scheme For NBFCs, HFCs And MFIs

ఎంఎస్ఎంఈలకు కూడా ఈ సందర్భంగా భారీ ఊరట కల్పించారు. ఎంఎస్ఎంఈలకు 12 నెలల మారటోరియంతో రూ.3 లక్షల కేటాయించినట్లు తెలిపారు. నాలుగేళ్ల కాలపరిమితి ఉంటుందని తెలిపారు. తద్వారా ఎంఎస్ఎంఈ ఉద్యోగులకు భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎంఎస్ఎంఈలలో ఈక్విటీ పెట్టుబడుల కోసం రూ.50వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఉత్పత్తి సామర్థ్యం కోసం రూ.10వేల కోట్లు కేటాయించారు. శక్తి, సామర్థ్యం, ఉన్న ఎంఎస్ఎంఈలతో పాటు ఎన్పీఏ ముప్పు ఎదుర్కొనే సంస్థలు కూడా దీనిని ఉపయోగించుకోవచ్చునని తెలిపారు. అలాగే రూ.200 కోట్లలోపు కొనుగోళ్లకు గ్లోబల్ టెండర్స్ అవకాశం లేదని తెలిపారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+