ఫేక్ న్యూస్, సందేశాలు, ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంది. తాజాగా, ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ సంస్థ రూ.80,000 బహుమతి ఇస్తోందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇది ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది. ఇలాంటి మెసేజ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది.
ఈపీఎఫ్ఓ కస్టమర్లకు సూపర్ ఆఫర్ అని, ఇది కేవలం 1990 నుంచి 2019 మధ్యకాలంలో పని చేసిన వారికి మాత్రమే వర్తిస్తుందని, దానిని పొందాలంటే కింద ఇచ్చిన లింక్లో మీ వివరాలు తెలియజేయాలని వాట్సాప్ మెసేజ్ వైరల్ అవుతోంది. ఖాతాదారులకు రూ.80వేలు బహుమతి ఇస్తోందని ఆ ఫేక్ సందేశంలో ఉంది. అయితే తాము ఎలాంటి ఆఫర్లు అందించడంలేదని ఈపీఎఫ్ఓ తెలిపింది.

దీనిపై పలువురు ఈపీఎఫ్ఓకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ప్రావిడెంట్ సంస్థ ఇది ఫేక్ న్యూస్ అని, ఇలాంటి వదంతులు నమ్మవద్దని తెలిపింది. ఈపీఎఫ్ఓ పేరుతో వచ్చే నకిలీ కాల్స్, సందేశాలకు స్పందించరాదని ఖాతాదారులకు సూచించింది. ఇలాంటి మెసేజ్ 2018లోను వైరల్ అయింది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications