2018-19 జీఎస్టీ వార్షిక రిటర్న్ ఫైలింగ్ తేదీని పొడిగించాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) కోరింది. ఈ మేరకు 3 నెలల పాటు గడువును పొడిగించాలని జీఎస్టీ కౌన్సిల్కు లేఖ రాసింది. FY19 జీఎస్టీ ట్యాక్స్ పైలింగ్కు చివరి తేదీ సెప్టెంబర్ 30. అయితే దీనిని డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కోరుతోంది.
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతోన్న విషయం తెలిసిందే. మూడు నెలల పాటు గడువు ఇవ్వడం వల్ల కరోనా పరిస్థితులపై పోరాడేందుకు కొంత సమయం చిక్కుతుందని అంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికే మూడు నెలల పాటు పొడిగించి సెప్టెంబర్ 30 వరకు అవకాశం కల్పించింది.

జీఎస్టీ రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్స్కు కాస్త వెసులుబాటు కల్పించాలని, ఇందులో భాగంగా జీఎస్టీ యాన్యువల్ రిటర్న్, జీఎస్టీ ఆడిట్ 2018-19 ఫైలింగ్ గడువును మూడు నెలల పాటు పొడిగించి, డిసెంబర్ 31వ తేదీ వరకు వెసులుబాటు కల్పించాలని కోరామని ICAI తెలిపింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications