ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)లో ఫిబ్రవరి నెలలో కొత్తగా 12.37 లక్షల మంది చేరారు. 2020 ఇదే ఫిబ్రవరి నెలతో పోలిస్తే ఇది 20 శాతం అధికం. కరోనా మహమ్మారి నేపథ్యంలోను సంఘటిత రంగంలో ఉపాధి పెరిగినట్లు ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2021 జనవరి నెలతో పోలిస్తే ఫిబ్రవరి మాసంలో నికర వినియోగదారులు 3.52 శాతం పెరిగింది.
గత ఆర్థిక సంవత్సరంలో నికరంగా 69.58 లక్షల మంది సబ్స్క్రైబర్లు అదనంగా చేరారు. 4.81 లక్షలమంది ఈపీఎఫ్ఓ నుండి నిష్క్రమించి మళ్లీ చేరారు. అంటే వీరు ఉద్యోగాలు మారారు. ఫైనల్ సెటిల్మెంట్కు బదులు నిధుల బదలీ చేసుకొని సభ్యత్వానని అట్టిపెట్టి ఉంచుకున్నారు.

ఫిబ్రవరి 2021 నెలలో 22-25 వయసు వారు 3.29 లక్షల మంది, 29-35 ఏళ్ల వారు 2.51 లక్షల మంది జత కలిశారు. నిపుణుల సేవల విభాగంలో 4.99 లక్షల మంది, ట్రేడింగ్ వాణిజ్య సంస్థల విభాగంలో 84,000 మంది చేరారు. మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు నికర నమోదులో ముందు ఉన్నాయి. ఈ అయిదు కలిపి మొత్తం నికర ఖాతాదారుల నమోదులో 54.81 శాతాన్ని కలిగి ఉన్నాయి. ఫిబ్రవరిలో నమోదైన నికర ఖాతాదారుల్లో 21 శాతం వాటా మహిళలది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications