For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్యాపారాన్ని మరింత సులభతరం చేసేందుకు కేంద్రం సరికొత్త చర్య

|

కేంద్ర ప్రభుత్వం వ్యాపారాన్ని మరింత సులభతరం చేసే దిశగా అడుగులు వేస్తోంది. కొత్త కంపెనీలను, సంస్థలను భారత్‌లో ఏర్పాటు చేయాలనుకునే వారికి ప్రస్తుతం ఉన్న SPICe (సింప్లిఫైడ్ ప్రోఫార్మా ఫర్ ఇన్‌కార్పోరేటింగ్ కంపెనీ ఎలక్ట్రానికల్లీ) స్థానంలో SPICe+ని తీసుకు రానుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 15వ తేదీ నుంచి కంపెనీలు నమోదు చేసుకునేందుకు సరికొత్త ఎలక్ట్రానిక్ ఫారంను అందుబాటులోకి తేనుంది.

ప్రైవేటు రైళ్ల రేసులో టాటా, అదానీ, హ్యుండాయ్: ధరలు ఆ సంస్థల ఇష్టం!ప్రైవేటు రైళ్ల రేసులో టాటా, అదానీ, హ్యుండాయ్: ధరలు ఆ సంస్థల ఇష్టం!

దీంతో పాటు ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐడీ, రిజిస్ట్రేషన్ నెంబర్లను కూడా వెంటనే జారీ చేయనుంది. కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ SPICe+ పేరుతో పది సేవలను అందించనుంది. ప్రస్తుతం SPICe స్థానంలో ఈ కొత్త విధానం రానుంది.

Ease of doing business: Govt to bring SPICe form in new avatar to cut time, cost

సరికొత్త విధానం ద్వారా భారతదేశంలో వ్యాపార చేయాలనుకునే వారికి అందుకు సంబంధించిన ప్రక్రియ మరింత సులభతరమై సమయం ఆదా అవుతుందని కార్పోరేట్ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

English summary

వ్యాపారాన్ని మరింత సులభతరం చేసేందుకు కేంద్రం సరికొత్త చర్య | Ease of doing business: Govt to bring SPICe form in new avatar to cut time, cost

The Ministry of Corporate Affairs is replacing the existing SPICe (Simplified Proforma for Incorporating Company Electronically) form with a new web form called SPICe+.
Story first published: Sunday, February 9, 2020, 16:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X