వ్యాపారాన్ని మరింత సులభతరం చేసేందుకు కేంద్రం సరికొత్త చర్య
కేంద్ర ప్రభుత్వం వ్యాపారాన్ని మరింత సులభతరం చేసే దిశగా అడుగులు వేస్తోంది. కొత్త కంపెనీలను, సంస్థలను భారత్లో ఏర్పాటు చేయాలనుకునే వారికి ప్రస్తుతం ఉన్న SPICe (సింప్లిఫైడ్ ప్రోఫార్మా ఫర్ ఇన్కార్పోరేటింగ్ కంపెనీ ఎలక్ట్రానికల్లీ) స్థానంలో SPICe+ని తీసుకు రానుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 15వ తేదీ నుంచి కంపెనీలు నమోదు చేసుకునేందుకు సరికొత్త ఎలక్ట్రానిక్ ఫారంను అందుబాటులోకి తేనుంది.
దీంతో పాటు ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐడీ, రిజిస్ట్రేషన్ నెంబర్లను కూడా వెంటనే జారీ చేయనుంది. కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ SPICe+ పేరుతో పది సేవలను అందించనుంది. ప్రస్తుతం SPICe స్థానంలో ఈ కొత్త విధానం రానుంది.

సరికొత్త విధానం ద్వారా భారతదేశంలో వ్యాపార చేయాలనుకునే వారికి అందుకు సంబంధించిన ప్రక్రియ మరింత సులభతరమై సమయం ఆదా అవుతుందని కార్పోరేట్ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications