కార్వీ గ్రూప్కు చెందిన కార్వీ డేటా మేనేజ్మెంట్ సర్వీసెస్ (KDML) జీఎస్టీ సాఫ్టువేర్ సర్వీసెస్ వ్యాపారాన్ని కొనుగోలు చేసినట్లు క్లియర్ ట్యాక్స్ వెల్లడించింది. ఫిన్టెక్ సంస్థ అయిన క్లియర్ ట్యాక్స్ జీఎస్టీ, ఇతర పన్నులు, పెట్టుబడి సేవల విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది.
ఈ కొనుగోలు వల్ల కార్వీ నుండి దాదాపు 200 సంస్థలు క్లియర్ ట్యాక్స్ కిందకు వస్తాయి. తద్వారా తన జీఎస్టీ కస్టమర్ల సంఖ్య పెరుగుతుందని, అలాగే వ్యాపార పరిమాణం పెంచుకోవచ్చునని క్లియర్ ట్యాక్స్ తెలిపింది. దేశంలోని జీఎస్టీ కాంప్లియెన్స్ సాఫ్టువేర్ కంపెనీల్లో అతిపెద్దదిగా తమ సంస్థ ఆవిర్భవిస్తుందన్నారు.

అయితే కార్వీ నుండి దీనిని ఎంత మొత్తానికి కొనుగోలు చేసిందో తెలియరాలేదు. కార్వీ జీఎస్టీ వ్యాపారాన్ని కొనుగోలు చేసినట్లు సోమవారం వెల్లడించిన క్లియర్ ట్యాక్స్ కొనుగోలు వ్యాల్యూ వివరాలు తెలియజేయలేదు. క్లియర్ ట్యాక్స్కు దాదాపు 400 మంది కస్టమర్లు ఉన్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications