గబ్బాలో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ టెస్టులో కీ రోల్ పోషించిన వారికి ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్ర గ్రూపు అధినేత ఆనంద్ మహీంద్రా బహుమతిని ప్రకటించారు. ఆరుగురు క్రికెటర్లకు థార్ ఎస్యూవీ అందజేస్తామని తెలిపారు. ఆ టెస్ట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆరుగురి పేర్లను ప్రకటించారు.
మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ, శార్దుల్ ఠాకూర్, టీ నాటరాజన్, వాషింగ్టన్ సుందర్, శుభ్మన్ గిల్కు కార్లు అందజేస్తామని తెలిపారు. చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ భారత్ తీసుకురావడంలో వీరు విశేష కృషి చేశారని తెలిపారు. ఈ ఆరుగురు కుర్రాళ్లకు ఆదర్శంగా నిలుస్తారని చెప్పారు. వీరు భారత క్రికెట్ కలలను నెరవేరుస్తారని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

యువ క్రికెటర్లు ఆదర్శంగా నిలిచారని ఆనంద్ మహీంద్రా కొనియాడారు. వారికి కార్లు బహుమతి ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. తన సొంత డబ్బులతో కార్లు అందజేస్తున్నామని చెప్పారు. కంపెనీ నుంచి కాకుండా.. తన సొంత నిధులతో కార్లను కొనుగోలు చేస్తానని తెలిపారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications