ముంబైకి చెందినవారు ఇక నుంచి తమ అమెజాన్ డెలివరీలను రైల్వే స్టేషన్ల నుంచి పొందవచ్చు. ఈ మేరకు రైల్వే శాఖతో అమెజాన్ అవగాహన కుదుర్చుకోనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా నాలుగు సబర్బన్ రైళ్ల నుంచి ప్రయాణీకులు డెలివరీలు అందుకోవచ్చు. ఛత్రపతి శివాజీ టెర్మినస్, థానే, దాదర్, కళ్యాణ్ స్టేషన్లలో పూర్తిస్థాయి డెలివరీ కియోస్క్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
కస్టమర్లు ఆర్డర్స్ పొందడానికి ఈ నాలుగు స్టేషన్లలో దేనినైనా ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది. మెట్రోపాలిటన్ పట్టణాలు, రాజధానుల్లో ఈ సేవలు ప్రయోజనం కానున్నాయి. ఇక్కడి ప్రజలు ఎక్కువ సమయంలో ప్రయాణాలు, కార్యాలయాల్లో గడుపుతుంటారు. దీంతో వారికి అనుగుణంగా ఈ విధానాన్ని ప్రతిపాదించారు. దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు.

ఈ ప్రయోగం విజయవంతమైతే మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నారు. దేశంలో ముంబై నగరం అతిపెద్ద సబర్బన్ రైల్వే నెట్ వర్క్ కలిగిన స్టేషన్. రోజుకు లక్షలాది మంది ఇక్కడి నుంచి ప్రయాణిస్తుంటారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications