ముంబై: సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ దూసుకెళ్తోంది. బీజేపీ ఒంటరిగా 300కు పైగా స్థానాలు, మిత్రపక్షాలతో కలిసి 350కి పైగా సీట్లు గెలిచే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. మోడీ మాయతో మార్కెట్లు జోరుమీదున్నాయు. సెన్సెక్స్ తొలిసారి 40,000 మార్క్ దాటింది. నిఫ్టీ తొలిసారి 12,000 మార్క్ దాటింది.
రెండోసారి కూడా మోడీయే ప్రధాని అవుతారని ట్రెండ్స్ తేల్చడంతో మార్కెట్లు గురువారం జోరు మీదున్నాయి. అంచనాలతో నేటి ట్రేడింగ్ను సూచీలు రికార్డు స్థాయిలో లాభాలతో ప్రారంభించాయి. 500 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ఆరంభించిన సెన్సెక్స్ ప్రస్తుతం దూసుకెళ్తోంది. ఉదయం 9.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 595 పాయింట్లు లాభపడి 39,705 వద్ద ఉంది. ఆ తర్వాత 40వేల మార్క్ దాటింది.

ఉదయం గం.9.45 నిమిషాలకు నిఫ్టీ 169 పాయింట్ల లాభంతో 11,907 వద్ద ట్రేడ్ అయ్యాయి. ఆ తర్వాత 12,000 మార్క్ దాటింది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ.69.44 ఉంది. ఇండస్ఇండ్ బ్యాంక షేర్లు దాదాపు ఐదు శాతం లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్, ఆటో, ఎనర్జీ, లోహ, ఐటీ, ఫార్మా రంగాల షేర్లు రాణించాయి.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications