అక్షయ తృతీయ రోజున ఎన్ఎస్ఈలో స్పెషల్ ట్రేడింగ్
ముంబై : అక్షయ తృతీయ సందర్భంగా ఈ నెల 7న కాపిటల్ మార్కెట్ విభాగంలో స్పెషల్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నట్టు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ తెలిపింది. ఈ విభాగంలో గోల్డ్ ఈటీఎఫ్, ప్రభుత్వ గోల్డ్ బాండ్ల ప్రత్యక్ష ట్రేడింగ్ సమయాన్ని పెంచినట్టు వివరించింది, మార్కెట్ సాధారణ ట్రేడింగ్ సమయం ఎప్పటిలానే ఉండనుండగా .. గోల్డ్ ఈటీఎఫ్లకు మాత్రం క్లోజింగ్ సేషన్ రోజువారీలా ఉండదని పేర్కొన్నది.
పెరగనున్న ట్రేడింగ్ టైం ..

ప్రీ ఓపెన్ సమయం 4 గంటల 25 నిమిషాల నుంచి 4.30 గంటల వరకు కొనసాగుతోంది. ఈ సయంలో ఆర్డర్లు రద్దు చేసుకోవడానికి, క్యారీ ఫార్వార్డ్ చేయడానికి అవకాశం ఉన్నట్టు ఎన్ఎస్ఈ స్పష్టంచేసింది. ఫ్రీ ఓపెన్ తరువాత 4.30 గంటలకు ట్రేడింగ్ మొదలై ఏడుగంటలకు ముగియనుందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications