అక్షయ తృతీయ రోజున ఎన్ఎస్ఈలో స్పెషల్ ట్రేడింగ్
ముంబై : అక్షయ తృతీయ సందర్భంగా ఈ నెల 7న కాపిటల్ మార్కెట్ విభాగంలో స్పెషల్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నట్టు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ తెలిపింది. ఈ విభాగంలో గోల్డ్ ఈటీఎఫ్, ప్రభుత్వ గోల్డ్ బాండ్ల ప్రత్యక్ష ట్రేడింగ్ సమయాన్ని పెంచినట్టు వివరించింది, మార్కెట్ సాధారణ ట్రేడింగ్ సమయం ఎప్పటిలానే ఉండనుండగా .. గోల్డ్ ఈటీఎఫ్లకు మాత్రం క్లోజింగ్ సేషన్ రోజువారీలా ఉండదని పేర్కొన్నది.
పెరగనున్న ట్రేడింగ్ టైం ..

ప్రీ ఓపెన్ సమయం 4 గంటల 25 నిమిషాల నుంచి 4.30 గంటల వరకు కొనసాగుతోంది. ఈ సయంలో ఆర్డర్లు రద్దు చేసుకోవడానికి, క్యారీ ఫార్వార్డ్ చేయడానికి అవకాశం ఉన్నట్టు ఎన్ఎస్ఈ స్పష్టంచేసింది. ఫ్రీ ఓపెన్ తరువాత 4.30 గంటలకు ట్రేడింగ్ మొదలై ఏడుగంటలకు ముగియనుందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications