జీఎస్టీ వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయాని, దీంతో రానున్న రోజుల్లో దేశంలోని కంపెనీల కార్పోరేట్ పన్నును 25 శాతం తగ్గిస్తామని కేంద్ర ఆర్దిక మంత్రి ఆరుణ్ జైట్లి హమి ఇచ్చారని ఫిక్కి తెలిపింది..
ఫిక్కి సభ్యులతో పాటు అధ్యక్షుడు సందీప్ సోమానీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మంగళవారం వివిధ అంశాలపై చర్చించేందుకు సమావేశం అయ్యారు..
అనంతరం అయన ఈ అంశాన్ని తెలిపారు. కాగా సమావేశంలో కంపెనీలపై పన్నుల విధింపు, ఉద్యోగ కల్పన, పరిశ్రమల ఉత్పాదకత పెంచటం వంటి అంశాలపై చర్చలు జరిగినట్టు సోమాని తెలిపారు..ఈ నేపథ్యంలోనే పన్నుల సరళీకరణ ఉంటుందని జైట్లీ హమీ ఇచ్చినట్టు చెప్పారు.

2018-19 బడ్జెట్లో 25శాతానికి తగ్గించిన కార్పొరేటు పన్నును రూ.250 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న కంపెనీలకు కూడా ప్రభుత్వం వర్తింపజేసింది. దీంతో పన్ను రిటర్నులను దాఖలు చేసే దాదాపు 7 లక్షల కంపెనీల్లో ఇంకా 7,000 కంపెనీల దాక 30శాతం కార్పొరేట్ పన్ను శ్లాబ్లోనే ఉన్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications