భారత్ లొ శరవేగంగా పెరుతున్న ఈ కామర్స్ వ్యాపారం...
శరవేగంగా
ఈ
కామర్స్
బిజినెస్...
ఇండియాలో
ఇంటర్నెట్
వాడకం
రోజురోజుకు
ఎక్కువవుతుండడంతో
అంతే
స్థాయిలో
ఆన్
లైన్
వ్యాపారాలు
పుంజుకుంటున్నాయి.
ముఖ్యంగా
స్మార్ట్
ఫోన్ల
వాడకం,ఎమ్
వ్యాలట్ల
ఉపయోగం
పెరుతున్న,ఈనేపథ్యంలోనే
దేశీయ
ఈ
కామర్స్
మార్కెట్
2021
నాటికి
సుమారు
6
లక్షల
కోట్లకు
రుపాయలకు
చేరుతోందుని
డెలాయిట్
ఇండియా
తన
తాజా
నివేదికలో
తెలిపింది.
6
లక్షలకు
కోట్లకు
చేరుకున్న
ఆన్
లైన్
బిజినెస్..
కాగా
ఇది
గత
రెండు
సంవత్సరాలకంటే
మూడు
రెట్లు
ఎక్కువగా
పెరిగింది..ఈ
మార్కేల్
విలువ2017
సంవత్సరంలో
సుమారు
లక్లన్నర
కోట్లుగా
ఉంది..కాగా
రిటైల్
రంగంలో
జరుగుతున్న
అభివృద్ది
కారణంగా
ఈ
కామర్స్
వ్యాపారం
శరవేగంగా
అభివృద్ది
చెందుతుందని
తన
నివేదికలో
పేర్కోంది.వేగంగా
పెరుగుతున్న
జనభా,
మరియు
ఆర్దిక
రంగ
అభివృద్ది
వల్ల
ఈ
కామర్స్
బిజినెస్
కు
సహకరిస్తున్నాయని
చెప్పింది..దీంతో
ప్రపంచంలోనే
నాలుగవ
అతి
పెద్ద
మార్కేట్
గా
వృద్ది
చెందేందుకు
ఇవి
సహయపడుతాయని
తెలిపింది.
రిటైల్
రంగంలో
పెరుగుదల..
కాగా
దేశంలో
రిటైల్
మార్కెట్
కూడా
శరవేగంగా
పేరగబోతుంది..రిటైల్
రంగలో
కూడ
2021
నాటికి
సుమారు
1.2
ట్రిలియన్
డాలర్లకు
పెరగబోతుంది..సాధరణంగా
ఇంటర్నెట్
ప్రతి
ఇంట
పెరుగుతుండడంతో
చాల
మంది
అంతర్జాతీయ
రిటైల్
వ్యాపారులు
ఇండియా
ప్రారంభించడానికి
సన్నద్దమవుతున్నారు..దీంతో
22
శాతం
ఉన్న
రిటైల్
వ్యాపారం
25
శాతానికి
పెరగనుండగా
,24
బిలియన్
డాలర్లుగా
ఉన్న
ఈ
కామర్స్
బిజినెస్
బిలియన్
డాలర్ల
వరకు
పెరగనుందని
నివేదిక
పేర్కోంది.కాగా
మొబైల్
వ్యాలేట్ల
ద్వార
కూడ
2016
లో
20
వేల
కోట్ల
రుపాయలు
ఉండగా
2018లో
మూడు
లక్షల
కోట్ల
రుపాయల
వరకు
పెరిగాయి...