దావోస్: భారతదేశంలో జీఎస్టీ అమలు ఇప్పుడు ఇప్పుడే గాడిన పడుతోందని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపినాథ్ అన్నారు. దావోస్లో ఓ మీడియా ఛానల్తో మాట్లాడారు. భారత్లో పరోక్ష పన్నుల వసూళ్ల అంచనాల కంటే తక్కువగా వసూలు అవుతున్నాయని చెప్పారు. ఇది జీఎస్టీ తీసుకురావడంలో లేదా అమలులో గాని ఉన్న లోపాలకు సంకేతమని, దీనిని పరిష్కరించాలన్నారు.
దీంతో పాటు వ్యవసాయ రంగం కూడా తీవ్ర ఒత్తిడిలో ఉందని పేర్కొన్నారు. ఇక్కడ కూడా చేయాల్సింది ఎంతో ఉందన్నారు. ఇది రుణమాఫీ రూపంలో ఉండకూడదని చెప్పారు. నగదు మద్దతు అవసరమే కానీ అది ఇన్పుట్ సబ్సిడీల రూపంలో ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు.

రైతులకు నగదు రూపంలో ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే రూ.70వేల కోట్ల వరకు అదనపు నిధులు అవసరమవుతాయని పేర్కొన్నారు. భారతీయ ఆర్థిక వ్యవస్థ పనితీరుపై ఆమె ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్రపంచ ఆర్థిక వృద్ధి మాత్రం నెమ్మదించిందని, 3.5 శాతం మాత్రమే ఉందని చెప్పారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications