దావోస్: భారతదేశంలో జీఎస్టీ అమలు ఇప్పుడు ఇప్పుడే గాడిన పడుతోందని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపినాథ్ అన్నారు. దావోస్లో ఓ మీడియా ఛానల్తో మాట్లాడారు. భారత్లో పరోక్ష పన్నుల వసూళ్ల అంచనాల కంటే తక్కువగా వసూలు అవుతున్నాయని చెప్పారు. ఇది జీఎస్టీ తీసుకురావడంలో లేదా అమలులో గాని ఉన్న లోపాలకు సంకేతమని, దీనిని పరిష్కరించాలన్నారు.
దీంతో పాటు వ్యవసాయ రంగం కూడా తీవ్ర ఒత్తిడిలో ఉందని పేర్కొన్నారు. ఇక్కడ కూడా చేయాల్సింది ఎంతో ఉందన్నారు. ఇది రుణమాఫీ రూపంలో ఉండకూడదని చెప్పారు. నగదు మద్దతు అవసరమే కానీ అది ఇన్పుట్ సబ్సిడీల రూపంలో ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు.

రైతులకు నగదు రూపంలో ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే రూ.70వేల కోట్ల వరకు అదనపు నిధులు అవసరమవుతాయని పేర్కొన్నారు. భారతీయ ఆర్థిక వ్యవస్థ పనితీరుపై ఆమె ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్రపంచ ఆర్థిక వృద్ధి మాత్రం నెమ్మదించిందని, 3.5 శాతం మాత్రమే ఉందని చెప్పారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications