షెల్(బోగస్) కంపెనీల భరతం పట్టేందుకు మోడీ ప్రభుత్వం సిద్దమైంది. శనివారం దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో 100 చోట్ల ఈడీ సోదాలు చేపట్టింది. ఢిల్లీ, చెన్నై, కోల్కత, చంఢీగడ్, పట్నా, రాంచి, అహ్మ
షెల్(బోగస్) కంపెనీల భరతం పట్టేందుకు మోడీ ప్రభుత్వం సిద్దమైంది. శనివారం దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో 100 చోట్ల ఈడీ సోదాలు చేపట్టింది. ఢిల్లీ, చెన్నై, కోల్కత, చంఢీగడ్, పట్నా, రాంచి, అహ్మదాబాద్, భువనేశ్వర్, బెంగుళూరు ఈడీ జాబితాలో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో 300 షెల్ సంస్థలు ఉన్న చోట్ల వివిధ టీమ్ల ఆధ్వర్యంలో సోదాలకు వెళ్లినట్లు ఈడీ తెలిపింది.

మనీ లాండరింగ్, అక్రమంగా జరుపుతున్న విదేశీ కరెన్సీ లావాదేవీలను తనిఖీ చేసేందుకు పీఎంఎల్ఏ, ఫెమా చట్టాల కింద ఈ చర్యకు దిగినట్లు నియంత్రణ సంస్థ వెల్లడించింది. పీఎంవో ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ విధమైన కఠిన కార్యాచరణకు దిగినట్లు తెలుస్తోంది. గత వారం రోజుల వ్యవధిలోనే ఇలాంటి బోగస్ సంస్థలకు చెందిన కోట్లాది రూపాయలను ఈడీ అటాచ్ చేసింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications