ఆర్బీఐకి ఇదో ఆరవ ద్వైమాసిక సమీక్ష కేంద్ర బ్యాంకు నిర్ణయంతో మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.3.02 గం.ల సమయానికి సెన్సెక్స్ 109 పాయింట్లు కోల్పోయి 28225 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ20
నోట్ల రద్దు తర్వాత డిమాండ్ తగ్గడంతో మళ్లీ దాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న ఎంతో మంది ఆశలపై ఆర్బీఐ నీళ్లు చల్లింది. ఈ రోజు జరిగిన ద్రవ్య పాలసీ కమిటీ సమావేశంలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఊర్జిత్ పటేల్ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) నిర్వహించిన పరపతి సమీక్షలో యథాతథ పాలసీనే అమలు చేయాలని తీర్మానించింది. దీంతో రెపో 6.25 శాతం వద్దే కొనసాగనుంది. ఆర్బీఐకి ఇదో ఆరవ ద్వైమాసిక సమీక్ష. రెపో రేటు అంటే బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు. జనవరి 27 నాటికి చలామణీలో ఉన్న నోట్ల విలువ 9.91 లక్షల కోట్లుగా ఉన్నట్లు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గాంధీ తెలిపారు. ఇది కూడా చదవండి ముద్రా రుణాల గురించిన ముఖ్య విషయాలు ఇవే...
ఫిబ్రవరి 20 నుంచి పొదుపు ఖాతాల్లో నుంచి విత్డ్రా చేసుకునే సొమ్ము పరిమితిని వారానికి రూ. 50 వేలకు పెంచుతున్నట్లు వెల్లడించారు.
కేంద్ర బ్యాంకు నిర్ణయంతో దేశీయ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 3.02 గం.ల సమయానికి సెన్సెక్స్ 109 పాయింట్లు కోల్పోయి 28225 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 20 పాయింట్లు కోల్పోయి 8748 వద్ద కొనసాగుతోంది.

More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications