ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు గడువు పెంపు
కేంద్రం ఆదా ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలుకు వచ్చే నెల 5 వరకు సమయం ఇచ్చింది. 2016-17 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను రిటర్స్ దాఖలుకు తుది గడువు ఈ నెల 31 తో ముగుస్తుంది. అయితే దీన్ని ఆగస్టు 5 వరకు పొడిగిస్తున్నట్లు శుక్రవారం రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా ట్విట్టర్ ద్వారా తెలిపారు. తాజా బ్యాంక్ ఉద్యోగుల సమ్మె, జమ్ముకశ్మీర్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల దృష్ట్యా గడువు తేదిని పొడిగిస్తున్నట్లు అధియా చెప్పారు. కాగా, జమ్ముకశ్మీర్లో పన్ను చెల్లింపుదారులు ఆగస్టు 31 వరకు తమ ఆదాయ పన్ను రిటర్స్న్ను దాఖలు చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications