న్యూఢిల్లీ: ఆన్లైన్లో బ్లాక్మనీ వివరాలను వెల్లడించేందుకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. ఇందు కోసం అధికారిక వెబ్సైట్ https://incometaxindiaefiling.gov.in ఈ-ఫైలింగ్ లింక్ను ప్రవేశపెట్టింది.
విదేశాల్లో అక్రమంగా దాచుకున్న ఆస్తులు, ఇతర లావాదేవీలకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు చివరి అవకాశం కల్పిస్తూ, కేంద్ర ఆర్ధిక శాఖ ప్రత్యేక లింక్ను ఏర్పాటు చేసింది. దీని గడువు సెప్టెంబర్ 30లోగాముగియనుంది.

ఈ-పైలింగ్లో వెల్లడించిన మార్కెట్ విలువపై 60 శాతానికి సమానమైన, పెనాల్టీ చెల్లించడం ద్వారా ఆస్తులను సరైనవిగి మార్చుకోవచ్చు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించేందుకు తాజాగా వెబ్ సైట్లో లింక్ను ఏర్పాటు చేసింది.
అక్రమ ఆస్తులపై సమాచారం ఇచ్చేందుకు ఫారం-6 ఉపయోగించాలని ఐటీ శాఖకు చెందిన సీనియర్ అధికారి తెలిపారు. అంతేకాదు ఆన్లైన్ ద్వారా వివరాలు తెలియజేసే వ్యక్తులు లేదా సంస్థలు ధ్రువీకరణ కోసం తప్పక డిజిటల్ సంతకం ఉపయోగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
More From GoodReturns

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications