హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతో బుధవారం రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ సమావేశమయ్యారు. సచివాలయంలో సిఎంతో సమావేశమైన రఘురాం రాజన్.. రైతు రుణమాఫీ, రాష్ట్రంలో పరిస్థితులు, నిధుల కేటాయింపు, రుణ పంపిణీ తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది.

ఏపి ఆర్థిక మంత్రి యనమలతో రాజన్ భేటీ
తెలంగాణ సిఎంతో భేటీ అయిన తర్వాత రిజర్వు బ్యాంకు గరవ్నర్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో భేటీ అయ్యారు. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. రుణ మాఫీ అంశంపై చర్చించినట్లు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని రఘురాం రాజన్ను కోరినట్లు యనమల రామకృష్ణుడు, ఎంపి సుజానా చౌదరి వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రాజన్కు వివరించినట్లు చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సాధికారిత కార్పొరేషన్ గురించి ఆయనకు వివరించినట్లు తెలిపారు. విజయవాడలో ఆర్బిఐ ప్రాంతీయ కార్యాలయం కోసం స్థలం కేటాయించాలని గవర్నర్ రాజన్ తమను కోరారని యనమల, సుజనా తెలిపారు.
చేతి వృత్తిదారుల ప్రదర్శనను ప్రారంభించిన రాజన్
చేతి వృత్తిదారుల ప్రదర్శనను రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ బుధవారం ప్రారంభించారు. హైదరాబాద్ రిజర్వ్ బ్యాంకు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో వివిధ జిల్లాలకు చెందిన చేతివృత్తిదారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications