‘బయో ఏసియా’ సైట్ ప్రారంభించిన కెసిఆర్(ఫొటో)
హైదరాబాద్: హైదరాబాద్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న బయో ఏసియా -2015 సదస్సు వైబ్సైట్ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు సోమవారం సచివాలయంలో ప్రారంభించారు. ‘జీవశాస్త్రంలో ఎదుగుతోన్న పరిణామ క్రమం' పై ఈ సదస్సు జరుగనుంది.
హెచ్ఐసిసిలో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 4 వరకు నిర్వహించే ఈ సదస్సుకు 60 దేశాల నుంచి రెండు వేల మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

నిరుడు హైదరాబాద్లో నిర్వహించిన బయో ఏసియా సదస్సుకు 51 దేశాల నుంచి 900 మంది ప్రతినిధులు పాల్గొన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రూ. 1300 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి బయో ఏసియా ముందుకు వచ్చినట్టు పేర్కొన్నారు.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications