‘బయో ఏసియా’ సైట్‌ ప్రారంభించిన కెసిఆర్(ఫొటో)

హైదరాబాద్: హైదరాబాద్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న బయో ఏసియా -2015 సదస్సు వైబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సోమవారం సచివాలయంలో ప్రారంభించారు. ‘జీవశాస్త్రంలో ఎదుగుతోన్న పరిణామ క్రమం' పై ఈ సదస్సు జరుగనుంది.

హెచ్‌ఐసిసిలో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 4 వరకు నిర్వహించే ఈ సదస్సుకు 60 దేశాల నుంచి రెండు వేల మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

నిరుడు హైదరాబాద్‌లో నిర్వహించిన బయో ఏసియా సదస్సుకు 51 దేశాల నుంచి 900 మంది ప్రతినిధులు పాల్గొన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రూ. 1300 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి బయో ఏసియా ముందుకు వచ్చినట్టు పేర్కొన్నారు.

KCR Launches Bio-Asia 2015 Website

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+