
ఇక నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ విధులను నిర్వర్తించేందుకు ప్రత్యేక అధికారిగా పీఆర్ రమేష్ను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. సీఈఓ అధికారాలను రమేష్ కలిగి ఉండారని.. బోర్డుకు ప్రత్యక్ష జవాబుదారీగా వ్యవహరిస్తారని తెలిపింది. ఇది ఇలా ఉంటే తొలి దశ నగదు చెల్లింపుల్లో విఫలంకావడంతో ఎక్స్ఛేంజీ విశ్వసనీయతపై అనుమానాలు రేకెత్తుతాయని ఎన్ఎస్ఈఎల్ బోర్డుకి ఫార్వార్డ్ మార్కెట్ కమిషన్(ఎఫ్ఎంసీ) తెలియజేసింది.
తొలి దశ చెల్లింపులకు సంబంధించిన 15 మంది సభ్యులలో 9మంది విఫలమైనట్లు(డిఫాల్టర్స్) ఎన్ఎస్ఈఎల్ తెలిపింది. డిఫాల్టర్లలో ఆర్క్ ఇంపోర్ట్స్, లోయిల్ ఓవర్సీస్ ఫుడ్స్, లోటస్ రిఫైనరీస్, ఎన్కే ప్రొటీన్స్, ఎన్సీసీ షుగర్స్, స్పిన్ కాట్ టెక్స్టైల్స్, తవిషీ ఎంటర్ప్రైజెస్, విమలాదేవీ ఆగ్రోటెక్, యథురీ అసోసియేట్స్ ఉన్నాయి. మన రాష్ట్రానికి చెందిన బ్రోకింగ్ సంస్దలకు రూ. 83 కోట్ల వరకూ ఎన్ఎస్ఈఎల్ బకాయి పడిన విషయం గమనార్హం. ఈ తాజా పరిణామాలను పరిగణలోకి తీసుకున్న మీదట ఈ మొత్తం వ్వవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించేందుకు కేంద్ర ఆర్దిక శాఖ సన్నద్దమవుతున్నట్లు నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ వర్గాలు అంటున్నాయి.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications