స్టాక్ మార్కెట్స్: 11 నెలల కనిష్ట స్దాయిని నమోదు చేసిన నిఫ్టీ

ఈరోజు ఉదయం నుండి పతనస్దాయిలో ఉన్న రూపాయి మరింత పతనం దిశగా కొనసాగుతుంది. డాలర్ పోలిస్తే 62.45 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇది ఇలా ఉంటే విదేశీ పెట్టుబడులు వెనక్కిపోవడం వల్ల స్టాక్ మార్కెట్ల సెంటిమెంట్లు మరింతగా దెబ్బతిన్నాయి. విదేశీ సంస్థాగత మదుపుదారులు గత శుక్రవారం ఏకంగా 563.23 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మేసినట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ వర్గాల సమాచారం.
ఎంఅండ్ఎం, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంకు, భారతి ఎయిర్టెల్, హీరో మోటోకార్ప్, ఎల్అండ్టీ షేర్లు ఎక్కువగా నష్టపోతున్నాయి. ఆసియాకు చెందిన పలు కంపెనీలు వరుసగా మూడో రోజు కూడా నష్టాల బాటలో ట్రేడ్ అవుతున్నాయి.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications

