ఐటీ దిగ్గజం ఇన్పోసిస్కు రూ. 577 కోట్ల పన్ను నోటీసులు

ఆదాయ పన్ను చట్ట ప్రకారం సెక్షణ్ 10ఏలో విదేశాలకు చేసిన ఎగుమతుల టర్నోవర్పై రాయితీ ఉంటుందని... కంపెనీ మొత్తం టర్నోవర్పై రాయితీని తీసుకుందని దీనికి గాను మొత్తం 214 మిలియన్ డాలర్లు పన్నుతో పాటు 62 మిలియన్ డాలర్ల జరిమానా కూడా చెల్లించాలని ఐటీ శాఖ నోటీసు జారీ చేసింది. ఈ విషయంపై కోర్టులో సవాలు చేస్తామని ఇన్ఫోసిస్ తెలిపింది. కాగా 2012-13 ఆర్దిక సంవత్సరానికి ఇన్పోసిస్ వీసా సంబంధిత ఖర్చులు 50 శాతానికి పెరిగి, రూ. 308 కోట్లకు చేరుకున్నాయి. 2011-12లో వీసా సంబంధిత ఖర్చులు రూ. 202 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఇటీవల కఠినమైన వీసా నిబంధనల వల్ల భారత ఐటీ కంపెనీల మార్జిన్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications