ఐటీ దిగ్గజం ఇన్పోసిస్కు రూ. 577 కోట్ల పన్ను నోటీసులు

ఆదాయ పన్ను చట్ట ప్రకారం సెక్షణ్ 10ఏలో విదేశాలకు చేసిన ఎగుమతుల టర్నోవర్పై రాయితీ ఉంటుందని... కంపెనీ మొత్తం టర్నోవర్పై రాయితీని తీసుకుందని దీనికి గాను మొత్తం 214 మిలియన్ డాలర్లు పన్నుతో పాటు 62 మిలియన్ డాలర్ల జరిమానా కూడా చెల్లించాలని ఐటీ శాఖ నోటీసు జారీ చేసింది. ఈ విషయంపై కోర్టులో సవాలు చేస్తామని ఇన్ఫోసిస్ తెలిపింది. కాగా 2012-13 ఆర్దిక సంవత్సరానికి ఇన్పోసిస్ వీసా సంబంధిత ఖర్చులు 50 శాతానికి పెరిగి, రూ. 308 కోట్లకు చేరుకున్నాయి. 2011-12లో వీసా సంబంధిత ఖర్చులు రూ. 202 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఇటీవల కఠినమైన వీసా నిబంధనల వల్ల భారత ఐటీ కంపెనీల మార్జిన్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications