
ఎయిర్ సెల్, వోడాఫోన్, ఐడియా, బీఎస్ఎన్ఎల్ ఫోన్ బిల్లింగ్ వివాదాలు 0.11 శాతం నుండి 2.42 శాతం రేంజిలో ఉన్నాయి. మహారాష్ట్రలో ఎయిర్ సెల్ ఎక్కువ శాతం 2.42గా కలిగి ఉంది. ఎయిర్ సెల్ పోస్ట్ పెయిడ్ బిల్లులు గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, రాజస్దాన్ లాంటి రాష్ట్రాల్లో 0.11 శాతం నుండి 0.25 శాతంగా నమోదైంది. పోస్ట్ పెయిడ్ సర్వీసెస్ను అందించే టెలికమ్ కంపెనీలు వినియోగదారుల నుండి వసూలు చేసే తప్పుడు బిల్లులు 4.37 శాతం నుండి 5.68 శాతానికి పెరిగాయి. ఈ విషయంపై కంపెనీలు ఎటువంటి వ్యాఖ్యలు చేయక పోవడం గమనార్హం.
సాధారణంగా సర్వీస్ ఏరియాలో మొత్తం బిల్లుల్లో 0.1 శాతం బిల్లులు సమస్యాత్మకంగా ఉంటే, ఆ సర్కిల్ను వివాదస్పద సర్కిల్గా పరిగణిస్తారు. వొడాఫోన్కు నాలుగు, ఐడియాకు మూడు సర్కిళ్లలో ఇలాంటి వివాదాలున్నాయి. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎస్లకు సంబంధించి ఇది ఒక్కో సర్కిల్గా ఉంది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications