
మార్చి 27 బుధవారం హోలీ కావడం, 29 శుక్రవారం గుడ్ ప్రైడ్ సెలవు దినాలు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. పన్ను చెల్లింపుదారులకు సౌకర్యంగా ఉండేందుకు గాను అదనంగా కౌంటర్లను కూడా ఏర్పాటు చేయాలని చీఫ్ కమీషనర్ లకు సీబీడీటీ ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవలే పన్ను రిటర్నులను దాఖలు చేయని మరో 35,000 మందికి పైగా ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఐతే వీరంతా బకాయిలను చెల్లిస్తే జరిమానాలు మాఫీ చేస్తామని ఆర్దిక మంత్రి పి. చిదంబరం పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల 10,000 మంది వారి బకాయిలను చెల్లించి, పన్ను రిటర్నులను సమర్పించారని కూడా తెలిపారు. ప్రస్తుత ఆర్దిక సంవత్సరం బడ్జెట్ అంచనాల కన్నా తక్కువగా అదాయం నమోదు అవుతుందన్న సందేహాంతో ఆర్దిక మంత్రిత్వ శాఖ వర్గాలు నోటీసులు జారీ చేశాయి. మార్చి 31తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల విభాగం కింద రూ.5.65 లక్షల కోట్ల ఆదాయ లక్ష్యాన్ని సాధించాలని రెవెన్యూ శాఖ యోచిస్తుంది.
వన్ఇండియా తెలుగు మనీ
More From GoodReturns

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications