
మార్చి 27 బుధవారం హోలీ కావడం, 29 శుక్రవారం గుడ్ ప్రైడ్ సెలవు దినాలు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. పన్ను చెల్లింపుదారులకు సౌకర్యంగా ఉండేందుకు గాను అదనంగా కౌంటర్లను కూడా ఏర్పాటు చేయాలని చీఫ్ కమీషనర్ లకు సీబీడీటీ ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవలే పన్ను రిటర్నులను దాఖలు చేయని మరో 35,000 మందికి పైగా ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఐతే వీరంతా బకాయిలను చెల్లిస్తే జరిమానాలు మాఫీ చేస్తామని ఆర్దిక మంత్రి పి. చిదంబరం పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల 10,000 మంది వారి బకాయిలను చెల్లించి, పన్ను రిటర్నులను సమర్పించారని కూడా తెలిపారు. ప్రస్తుత ఆర్దిక సంవత్సరం బడ్జెట్ అంచనాల కన్నా తక్కువగా అదాయం నమోదు అవుతుందన్న సందేహాంతో ఆర్దిక మంత్రిత్వ శాఖ వర్గాలు నోటీసులు జారీ చేశాయి. మార్చి 31తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల విభాగం కింద రూ.5.65 లక్షల కోట్ల ఆదాయ లక్ష్యాన్ని సాధించాలని రెవెన్యూ శాఖ యోచిస్తుంది.
వన్ఇండియా తెలుగు మనీ
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications