ఐటీ పన్ను మినహాయింపు 3 లక్షలకు పెంచాలి: వేతన ఉద్యోగులు

దీనితో పాటు మెడికల్ బిల్లులు, చదువుకి సబంధించిన అలెవెన్స్లు పరిమితిని కూడా పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. మెడికల్ బిల్లుల మినహాయింపు పరిమితిని 50 వేల రూపాయలకు పెంచాలని సూచించారు. రవాణా అలవెన్సు పన్ను మినహాయింపుపరిమితిని నెలకు 800 రూపాయల నుంచి 3000 రూపాయలకు పెంచాలని ఉద్యోగులు వారి కోరికను తెలిపారని అసోచామ్ సెక్రటరీ జనరల్ డిఎస్ రావత్ తెలిపారు.
హౌసింగ్పై ఆదాయం పన్ను మినహాయింపు 1.50 లక్షల రూపాయల నుంచి 2.50 లక్షల రూపాయలకు పెంచాలని కోరుతున్నారు. పై విషయాలను18 విభాగాలపై ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించడం జరిగిందని అసోచామ్ వివరించింది. ఇక మౌలిక సదుపాయాల బాండ్లపై పెట్టుబడులకు సంబంధించి ఆదాయం పన్ను మినహాయింపును 20 వేల రూపాయల నుంచి 50 వేల రూపాయలకు పెంచాలన్నారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Bengaluru: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మీ స్నేహితుడిని చేర్పించండి.. రూ. 40,000 గెలుచుకోండి!

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

Gold: బంగారం ధరలు తగ్గేది అందుకు కాదు! అసలు విషయం బయటపెట్టిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

పెరుగుతున్న బంగారం ధరలు.. అదే స్థాయిలో పెరుగుతున్న పసిడి రుణాలు.. ఎందుకు తాకట్టు పెడుతున్నారు..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణం గంటలే.. 110 కి.మీ.వేగంతో కొత్త రైలు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే.. 11 ఇంటర్ఛేంజెస్ కనెక్టివిటితో బిజినెస్ కారిడార్ రెడీ..

Gold rates: వరుస లాభాలకు బ్రేక్.. ఈ రోజు బంగారం ధర ఎంతంటే..



Click it and Unblock the Notifications