
ఇక గురువారం బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ అధ్యక్షతన జరిగిన రాష్ట్రాల ఆర్థికమంత్రుల సాధికార కమిటీ సమావేశంలో సిఎస్టి పరిహారం అంశంపై విస్తృతస్థాయ లో చర్చంచారు. ఈ చర్చలో వస్తు సేవల పన్ను (జిఎస్టి) విధానం అమలు చేయడానికి ముందుగానే కేంద్ర అమ్మకం పన్ను (సిఎస్టి) పరిహారం అంశాన్ని తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరాయి. దీంతో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలుకు అడ్డంకిగా ఉన్న అంశాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు కమిటీలను ఏర్పాటు చేస్తుందని చిదంబరం అన్నారు.
ఒక కమిటీ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ (సీఎస్టీ) పరిహారంపై దృష్టి పెడుతుందని.. మరొకటి జీఎస్టీ సేవల పన్ను అమలుపై రూలకల్పన చేస్తుందని చిదంబరం అన్నారు. ఈ కమిటీ డిసెంబర్ 31 నాటికి నివేదిక సమర్పిస్తుందన్నారు. ఈ రెండు కమిటీలు ఎస్టీని ఎలా అమలు చేయాలనే దానిపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుందని ఆయన వివరించారు. రెండు కమిటీలకు సాధికారిక కమిటీ చెైర్మన్ సుశీల్ కుమార్ మోడీ నేతృత్వం వహిస్తారు. కేంద్ర ప్రభుత్వం కమిటీ సభ్యులును నామినేట్ చేస్తుంది. రెవెన్యూ కార్యదర్శి ఈ రెండు కమిటీలకు చీఫ్గా వ్యవహరిస్తారు. సబ్ కమిటీ తుది నివేదిక రూపొందించిన తర్వాత ఆర్థికశాఖ మంత్రి ఈ నివేదికను రాష్ట్రాల ఆర్థికశాఖ ముందుకు తెస్తారు.
జీఎస్టీ గురించి ప్రస్తావిస్తూ... అన్నీ రాష్ట్రాలు ఎలాంటి మినహాయింపులు అడగకుండా జీఎస్టీ అమలుకు మద్దతిస్తున్నాయి. అయితే రాష్ట్రాలు మాత్రం జీఎస్టీ అమల్లోకి తెచ్చే ముందు సీఎస్టి అంశాన్ని పరిష్కరించాలని రాష్ట్రాలకు రావాల్సిన నష్టపరిహారాన్ని పూర్తి చెల్లించాలని పట్టుబడుతున్నాయి. ప్రస్తుతం సీఎస్టీపై రాష్ట్రాలు కోల్పోతున్న ఆదాయంపై తాము దృష్టి పెడుతున్నాని.. రెండు సంవత్సరాల పాటు కేంద్రం వారికి నష్టపరిహారం చెల్లిస్తుంది. మూడవ సంవత్సరం నంచి పాక్షికంగా తగ్గించుకుంటూ వస్తుంది. నాలుగవ సంవత్సరం నుంచి పూర్తిగా ఎత్తివేస్తుందని. అయితే ఈ అంశం నుంచి తాము తప్పించుకోవడం లేదని చిదంబరం స్పష్టం చేశారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications