
న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉల్లంఘనల ఆరోపణలను ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సంస్థ జీఎంఆర్ సంస్దలో ఈరోజు ఉదయం నుండి న్యూఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్, ముంబై తదితర కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు జరిపారని జీఎంఆర్ సంస్ద పత్రిక ప్రకటనను విడుదల చేసింది. ఈ సందర్బంలో జీఎంఆర్ ప్రతినిధులు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఐటీ శాఖ అధికారులు తమ సంస్దల్లో ఉన్న పుస్తకాలను కూలంకుషంగా పరిశీలించారని తెలిపారు. ఈ సోదాలలో మా సంస్దకు చెందిన అన్ని పుస్తకాలు సక్రమంగానే ఉన్నాయని, సంతృప్తికరంగా ఉన్నట్లు తెలిపారు.
ఇండియాలో మౌలిక సదుపాయాల సంస్థగా పేరుగాంచిన జీఎంఆర్ సంస్దకు టర్కీ, సింగపూర్, ఇండోనేషియా, మాల్దీవులు, దక్షిణాఫ్రికా మరియు నేపాల్లో బిజినెస్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఇక జీఎంఆర్ సంస్ద విషయానికి వస్తే బెంగుళూరు ప్రధాన కార్యాలయంగా ఎయిర్ పోర్ట్స్, ఎనర్జీ, నేషనల్ హైవేలు లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులను నిర్మిస్తుంది. దేశంలో ఎంతో పేరుగాంచిన న్యూఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్, బెంగుళూరు విమానాశ్రయాలను ఈ సంస్దే నిర్మించింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications