రూ. లక్ష వరకు నగదుని ఆన్లైన్లో ఉచితంగా బదిలీ చేసుకోవచ్చు

ఛార్జీల తగ్గింపుపై ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు తీసుకుందీ ఆర్దిక శాఖ కొన్ని బ్యాంకులు ఇంత వరకూ తెలియజేయలేదని అధికార వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో అధిక వ్యాపారం జరుగుతున్న 20 శాతం బ్రాంచీలను గుర్తించి, ఆయా బ్రాంచీలలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చెక్కు ఆధారిత లావాదేవీల సంఖ్యను కనీసం ఐదవ వంతుకు తగ్గించడంపై దృష్టి పెట్టాలని కూడా బ్యాంకులకు ఆర్థికశాఖ సూచించింది. స్వల్ప మొత్తాలు కాకుండా భారీ చెల్లింపులు, పంపిణీలు అన్నీ ఆన్లైన్ మార్గంలోనే జరిగేలా చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేసింది.
ఎలక్ట్రానిక్ చెల్లింపుల వ్యవస్థ వినియోగం వల్ల లభించే ప్రయోజనాలను కస్టమర్లకు అందించడం ద్వారా నగదురహిత లావాదేవీల విధానాన్ని మరింత పటిష్టం చేయవచ్చని ఇటీవల బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications