ఈ - ఫైల్ సేవలను ప్రారంభించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఇందు నిమిత్తం అన్ని ట్యాక్స్లతో కలిపి కనిష్టంగా రూ 150ను ఫీజుగా వసూసు చేయనున్నారు. ఈ మొత్తాన్ని ఎస్బిఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చునని బ్యాంక్ ఆ ప్రకటనలో పేర్కొంది. ఇటీవలే సంవత్సర ఆదాయం రూ 10 లక్షలు దాటిన వారు ఆన్ లైన్ లోనే రిటర్నులు దాఖలు చేయాలన్న నిబంధనను తప్పని సరి చేయడంతో ఆన్ లైన్ ద్వారా రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య బాగా పెరగనుంది.
ఎస్బిఐ ఇంట ర్నెట్ బ్యాంకింగ్ ద్వారా, స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్ ద్వారా స్వయం ఉపాధి పొందే వారు, ప్రొషెషనల్స్ ఈ సేవలను పొందవచ్చు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications