2022 జనవరి 1వ తేదీ నుండి IPPB కస్టమర్లకు అలర్ట్. ఇక నుండి క్యాష్ డిపాజిట్స్, నగదు ఉపసంహరణ ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జ్ చేస్తారు., ఇండియా పోస్డ్ పేమెంట్స్ బ్యాంకు(IPPB) తమ కస్టమర్లకు తాజాగా నిరాశపరిచే వార్తను తీసుకు వచ్చింది. వచ్చే నెల నుండి రూ.10,000 నగదు ఉపసంహరణ లేదా అంతే మొత్తం నగదు డిపాజిట్ పైన ఛార్జీ చెల్లించవలసి ఉంటుంది. IPPBలో మూడు విధాల సేవింగ్స్ అకౌంట్స్ ఉంటాయి. 1. బేసిక్ సేవింగ్స్ అకౌంట్, 2. సేవింగ్స్ అండ్ కరెంట్ అకౌంట్ (other than Basic SA), 3. సేవింగ్స్ అండ్ కరెంట్ అకౌంట్స్ (other than Basic SA).
01 జనవరి 2022 నుండి క్యాష్ డిపాజిట్స్, నగదు ఉపసంహరణ పైన IPPB కొత్త ఛార్జీలు వర్తిస్తాయని కస్టమర్లకు తెలిపింది. జనవరి 1 నుండి వర్తించే ఛార్జీ ఇలా ఉంది..

- బేసిక్ సేవింగ్స్ అకౌంట్ - నగదు ఉపసంహరణ - నెలకు 4 ట్రాన్సాక్షన్స్ వరకు ఉచితం - ఉచిత ట్రాన్సాక్షన్ పరిమితి తర్వాత తీసిన మొత్తాన్ని బట్టి ప్రతి ట్రాన్సాక్షన్కు కనీసం రూ.25 లేదా 0.50 శాతం.
- బేసింక్ సేవింగ్స్ అకౌంట్ - నగదు డిపాజడిట్ - ఉచితం
- సేవింగ్స్ (other than Basic SA) & కరెంట్ అకౌంట్స్ - నగదు ఉపసంహరణ - నెలకు రూ.25,000 వరకు ఉచితం - ఉచిత ట్రాన్సాక్షన్ పరిమితి తర్వాత తీసిన మొత్తాన్ని బట్టి కనీసం రూ.25 లేదా 0.50 శాతం.
- సేవింగ్స్(other than Basic SA) & కరెంట్ అకౌంట్స్ - క్యాష్ డిపాజిట్ - నెలకు రూ.10,000 వరకు ఉచితం - ఉచిత ట్రాన్సాక్షన్ పరిమితి తర్వాత తీసిన మొత్తాన్ని బట్టి కనీసం రూ.25 లేదా 0.50 శాతం.
- జీఎస్టీ, సెస్ కాకుండానే పై ఛార్జీ ఉంటోంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications