Gold Price Today: గడచిన వారం రోజులుగా పసిడి ధరలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. నిపుణుల అంచనా ప్రకారం 10 గ్రాముల గోల్డ్ రేటు 2030 నాటికి లక్ష రూపాయల మార్కుకు చేరుకుంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ రేటు దూకుడుతో MCXలో రేట్లు పెరిగాయి. ఔన్స్ బంగారం ధర స్వల్పంగా పెరిగిన తర్వాత 2665 డాలర్ల కంటే ఎక్కువకు చేరుకుని సరికొత్త ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ దూకుడు చూస్తున్న రిటైల్ కొనుగోలుదారులతో పాటు ధనికులు సైతం పసిడి వైపు కన్నెత్తి చూసేందుకే భయపడుతున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే ఏకంగా రూ.6000 భారీ పెరుగుదలను నేడు నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7060, ముంబైలో రూ.7060, దిల్లీలో రూ.7075, కలకత్తాలో రూ.7060, బెంగళూరులో రూ.7060, కేరళలో రూ.7060, వడోదరలో రూ.7065, జైపూరులో రూ.7075, లక్నోలో రూ.7075, మంగళూరులో రూ.7060, నాశిక్ లో రూ.7063, అయోధ్యలో రూ.7075, బళ్లారిలో రూ.7060, గురుగ్రాములో రూ.7075, నోయిడాలో రూ.7575 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.6600 పెరుగుదలను చూసింది. దీంతో నేడు దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7702, ముంబైలో రూ.7702, దిల్లీలో రూ.7717, కలకత్తాలో రూ.7702, బెంగళూరులో రూ.7702, కేరళలో రూ.7702, వడోదరలో రూ.7707, జైపూరులో రూ.7717, లక్నోలో రూ.7717, మంగళూరులో రూ.7702, నాశిక్ లో రూ.7705, అయోధ్యలో రూ.7717, బళ్లారిలో రూ.7702, గురుగ్రాములో రూ.7717, నోయిడాలో రూ.7575గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7060గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7702 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,01,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
పసిడి పరుగులకు కారణాలు ఇవే..!!
ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు తర్వాత చిన్న బ్రేక్ కూడా తీసుకోకుండా గోల్డ్ రేట్లు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతూనే ఉన్నాయి. దీనికి దారితీసిన ఇతర కారణాలను పరిశీలిస్తే.. యూఎస్ డాలర్ బలహీనత, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చైనాలో వడ్డీ రేటు తగ్గింపుల మధ్య ప్రారంభ ట్రేడ్లో ఎల్లో మెటల్ రికార్డు గరిష్ఠ స్థాయి రూ.76,000 స్థాయిని తాకింది. బుధవారం ప్రారంభ ట్రేడింగ్లో MCX బంగారం 0.20% పెరిగి 10 గ్రాములకు రూ.75,150 వద్ద ట్రేడవుతోంది. అంతకుముందు సెషన్లో 1% కంటే ఎక్కువ జంప్ చేసిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి ఎగబాకాయి. బలహీనమైన US డేటా లోతైన రేట్ల తగ్గింపుకు కేసును బలపరిచిందని రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది.
More From GoodReturns

Gold: ఉగాదికి బంగారం కొనొచ్చా? ఈ ఏడాది డబుల్ ప్రాఫిట్స్ గ్యారెంటీనా?

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?



Click it and Unblock the Notifications