Loans for Mutual funds: రోజువారీ జీవితంలో పలు ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి రుణాలు తీసుకుంటూ ఉంటాం. హోమ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్ వంటి ప్రత్యేక కారణాలతో తీసుకునేవి కొన్ని కాగా.. పర్సనల్ లోన్ వంటి ఇతర విభాగాలూ ఉన్నాయి. వీటికి అదనంగా బంగారం, భూమిని తనఖా పెట్టుకుని కూడా ఆర్థిక సంస్థలు రుణాలు మంజూరు చేస్తాయి. మరి మ్యుచువల్ ఫండ్స్పై లోన్ తీసుకోవచ్చని తెలుసా..?
కొన్ని ఆర్థిక సంస్థలు మ్యూచువల్ ఫండ్లపై రుణాన్ని అందిస్తున్నాయి. దీంతో రుణగ్రహీతలు తమ పెట్టుబడులను లిక్విడేట్ చేయకుండానే ఆర్థిక అవసరాలు తీర్చుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ప్రస్తుత విలువ, పెట్టుబడి వ్యవధిని పరిగణనలోకి తీసుకుని రుణాన్ని మంజూరు చేస్తారు. ఇతర లోన్లతో పోలిస్తే మెరుగైన ఆర్థిక ప్రయోజనాలతో పాటు తిరిగి చెల్లింపుకు చక్కటి సౌలభ్యాన్ని అందిస్తున్నాయి.

మ్యూచువల్ ఫండ్పై రుణాలు (LAMF) జనాదరణ పొందడంతో శీఘ్ర మరియు సౌకర్యవంతమైన ఫైనాన్సింగ్ను కోరుకునే వ్యక్తులు ఎక్కువయ్యారు. పెట్టుబడులను విక్రయించాల్సిన అవసరం లేకపోవడంతో ఈ పద్ధతిపై ఆధారపడుతున్నారు. దీర్ఘ కాలిక లక్ష్యాలను స్వల్పకాలిక అవసరాల కోసం త్యాగం చేయకుండా ఆర్థిక
FinEzzy వ్యవస్థాపకులు అతుల్ గార్గ్ ప్రకారం.. హోల్డింగ్లలోని మొత్తం, కలిగి ఉన్న నిధుల రకంపై రుణాల పరిమితి ఆధారపడి ఉంటుంది. 'సాధారణంగా లోన్-టు-వాల్యూ (LTV) 50 శాతం నుంచి 95 శాతం మధ్య ఉంటుంది. ఇది డెట్ ఫండ్లకు ఎక్కువ కాగా ఈక్విటీలకు తక్కువ. కనిష్ట మరియు గరిష్ట మొత్తం 2 వేలు మరియు 25 లక్షలు. అయితే ఆయా ప్లాట్ఫారమ్ని బట్టి ఇది మారవచ్చు' అని గార్గ్ చెప్పారు. ఓ వ్యక్తి 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే దాదాపు 9.5 లక్షల రుణానికి అర్హుడన్నమాట.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications