వ్యాక్సీన్ వేయించుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ల పైన అదనపు వడ్డీ రేటును పొందవచ్చు. వివిధ ప్రభుత్వ, ప్రయివేటురంగ బ్యాంకులు ఈ ఆఫర్ అందిస్తున్నాయి. సాధారణ కస్టమర్లకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటును అదనంగా ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లు అయితే మరో 25 బేసిస్ పాయింట్లు ఉంది.
ప్రస్తుత కరోనా మహమ్మారి పరిస్థితుల్లోవ్యాక్సినేషన్ను ప్రోత్సహించేందుకు సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా సామాజిక బాధ్యతలో భాగంగా దీనిని తీసుకు వస్తున్నట్లు బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. ఆరోగ్యకరమైన సొసైటీని నిర్మించే ఉద్దేశ్యంలో భాగంగా 1111 రోజులకు గాను ఇమ్యూన్ ఇండియా డిపాజిట్ స్కీంను అదనంగా 25 శాతం వడ్డీ రేటుకు అందిస్తున్నట్లు తెలిపింది.

పౌరులను వ్యాక్సినేషన్ దిశగా ప్రోత్సహించేందుకు ఈ ఆఫర్ ప్రవేశ పెట్టినట్లు తెలిపింది. కరోనా నేపథ్యంలో పౌరులు వ్యాక్సీన్ వేసుకోవాలని బ్యాంకులు కోరుతున్నాయి. అదే సమయంలో FD పైన ఆకర్షణీయ వడ్డీ రేటును పొందవచ్చునని తెలిపింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications