
వాతావరణం, పంట దిగుబడి ఆధారిత బీమా పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా దేశీయ వ్యవసాయ రంగంలోకి తొలి అడుగు వేశామన్నారు. ఇప్పటికే 5 రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాల అనుమతితో వ్యవసాయ బీమా పథకాలను రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టింది. ఈ ఆర్దిక సంవత్సరం చివరికల్లా 10 రాష్ట్రాల్లో దాదాపు లక్ష మంది రైతులకు బీమా రక్షణ అందించేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తున్నామన్నారు.
దీనితోపాటు కేంద్ర ప్రభుత్వ జాతీయ వ్వవసాయ బీమా పథకం (ఎన్ఏఐఎస్)లో పాలు పంచుకోవడానికి రిలయన్స్కు అవకాశం ఏర్పడింది. ఈ రెండు పథకాల క్రింద వార్షిక వ్యాపార ప్రీమియం విలువ సుమారు రూ. 5,000 కోట్లు ఉంటుందని అందులో రెండేళ్లలో చెప్పుకోదగ్గ వాటాను చేజిక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రైతులు చెల్లించే ప్రీమియం సొమ్ములో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీని ఇవ్వనున్నాయి. ఈ రెండు పథకాల్లో భాగంగా... అధిక వర్షపాతం లేదా వర్షాల కొరత ఉన్నట్లైతే, శీతోష్ణస్థితుల్లో కలిగే మార్పుల వల్ల పంటలకు ఏమైనా నష్టం కలిగితే బీమా పరిహారాన్ని అందజేస్తారు.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications