Zomato: బెంగళూరులోని వేగా సిటీ మాల్లో డెలివరీ భాగస్వాముల కోసం జొమాటో కొత్త విశ్రాంతి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దక్షిణ భారతదేశంలో ఇదే ఈ తరహా తొలి ఫెసిలిటీగా పేర్కొంది. ఈ కార్యక్రమంలో బెంగళూరు సౌత్ MP తేజస్వి సూర్య కూడా పాల్గొన్నారు. డెలివరీ భాగస్వాములందరికీ ప్రథమ చికిత్స, స్పష్టమైన రెస్ట్రూమ్లు మరియు తాగునీరు వంటి అవసరమైన సౌకర్యాలను అందించే విశ్రాంతి పాయింట్ ప్రాముఖ్యతను గురించి ఆయన ట్వీట్ చేశారు.
"@zomato & @vegacitysocial సహకారంతో వేగా సిటీ మాల్లో డెలివరీ పార్ట్నర్ల కోసం విశ్రాంతి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డెలివరీ భాగస్వాములందరికీ విశ్రాంతి, పునరుజ్జీవనం మరియు రీఛార్జ్ కోసం ఇదొక ప్రదేశంగా ఉపయోగపడుతుంది" అని ట్విట్టర్ వేదికగా MP వెల్లడించారు. ఈ విశ్రాంతి పాయింట్లను ఇతర బ్రాండ్ల డెలివరీ భాగస్వాములు కూడా యాక్సెస్ చేయవచ్చని జొమాటో ఫిబ్రవరిలోనే ప్రకటించింది.

"'ది షెల్టర్ ప్రాజెక్ట్'ను ప్రకటిస్తున్నాము. వివిధ కంపెనీల డెలివరీ భాగస్వాముల శ్రేయస్సుకు తోడ్పడేందుకు పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (రెస్ట్ పాయింట్స్) నిర్మాణాన్ని ప్రారంభించాము" అని జొమాటో CEO గోయల్ ఒక ట్వీట్లో తెలిపారు. డెలివరీ ఏజెంట్లు తమ వ్యాపారానికి గుండె, ఆత్మగా ఆయన అభివర్ణిచారు.
డెలివరీ భాగస్వాములు హై-స్పీడ్ ఇంటర్నెట్, వాష్రూమ్, ప్రథమ చికిత్స, తాగునీరు మరియు ఫోన్ ఛార్జింగ్ పాయింట్ను యాక్సెస్ చేయగలరు. దేశవ్యాప్తంగా ఇలాంటి మరిన్ని షెల్టర్లను ఏర్పాటు చేయాలని కంపెనీ ప్రణాళికలను కలిగి ఉంది. జోమాటో ప్రధాన కార్యాలయం ఉన్న గుర్గావ్లో ఇప్పటికే ఇలాంటి కొన్ని విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి.
More From GoodReturns

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications