రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త చె్పపింది. ఇక నుంచి డెబిట్ కార్డు లేకున్నా.. ఏటీఎంల్లో డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. డేబిట్ కార్డు లేకున్నా యూపీఐ సహాయంతో డబ్బులు డ్రా చేసుకోవచ్చని పేర్కొంది. ఉదాహరణకు మీరు స్టేట్ బ్యాంక్ ఇండియా ఖాతారుడు అనుకుంటే.. మీరు మీ డెబిటి కార్డును ఇంట్లు మరిచిపోయి ఏటీఎం వెళ్లారనుకోండి.
మీరు వెళ్లిన ఏటీఎం యూపీఐ సౌకర్యం ఉంటే.. డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) ద్వారా అన్ని ఏటీఎంలలో కార్డు రహిత నగదు ఉపసంహరణను ఆర్బీఐ ప్రవేశపెట్టింది. దీంతో ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ ద్వారా డెబిట్ కార్డు లేకపోయినా డబ్బు విత్డ్రా చేసుకోవచ్చని పేర్కొంది బ్యాంకు యాప్ లు ఉపయోగించి కూడా డబ్బులు డ్రా చేసుకోవచ్చని వివరించింది. ఎస్బీఐ యోనో, ఐసీఐసీఐ మొబైల్ యాప్ తో కూడా డబ్బులు డ్రా చేసుకోవచ్చు.

ఎలా విత్ డ్రా చేయాలంటే..
1. ముందుగా మీ ఫోన్ లో గూగుల్ పే, ఫోన్ పే, లేదా మీ బ్యాంకుకు చెందిన యూపీ యాప్స్ ఉండాలి.
3. ATM స్క్రీన్పై 'QR క్యాష్' ఎంచుకోండి
6. నగదు విత్డ్రా చేసుకోవడానికి మీకు రెండు ఆప్షన్లు ప్రదర్శించబడతాయి, అంటే రూ. 2,000, రూ. 4,000. మీ అవసరానికి అనుగుణంగా ఒక ఎంపికను ఎంచుకోండి.
7. తర్వాత యూపీఐ యాప్లోని 'క్యూఆర్ క్యాష్ విత్డ్రాయల్' ఆప్షన్ని ఉపయోగించి ఏటీఎం స్క్రీన్పై ప్రదర్శించబడే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి.
8. ఆ తర్వాత నగదు ATM ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు.

సాంకేతిక లోపం కారణంగా ATMలో ఉపసంహరణ విఫలమైతే, మీ ఖాతా నుంచి డెబిట్ అయితే, వెంటనే మీ బ్యాంక్కు తెలియజేయండి. ఏడు పని దినాలలోపు మొత్తం మీ బ్యాంక్ ఖాతాలో తిరిగి జమ చేస్తారు.RBI మార్గదర్శకాల ప్రకారం, మీరు UPI ATM సౌకర్యం ద్వారా ప్రతి నెలకు గరిష్టంగా రూ. 1 లక్ష వరకు విత్డ్రా చేసుకోవచ్చు. ఇలా విత్ డ్రా చేయడం వల్ల పిన్ టైప్ చేయం కాబట్టి.. కార్డు క్లోనింగ్ ప్రమాదం తగ్గుతుంది.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications