ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఆర్థికవేత్తలు, ప్రయివేటు ఈక్విటీ, వెంచర్ క్యాపిటలిస్టులు, బిజినెస్మెన్, వ్యవసాయ నిపుణులతో నీతి అయోగ్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో నీతి అయోగ్ ఉపాధ్యక్షులు రాజీవ్ కుమార్, కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ వివేక్ దేవరాయ్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 40 మందికి పైగా నిపుణులు, ఆర్థికవేత్తలు, వ్యాపార దిగ్గజాలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అయితే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం ఈ సమావేశంలో పాల్గొనలేదు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలతో బడ్జెట్ ముందస్తు సమావేశాల్లో ఉన్న కారణంగా ఆమె పాల్గొనలేకపోయారు.

నిర్మలా సీతారామన్ మరో బడ్జెట్ ముందస్తు సమావేశాల్లో ఉండటం వల్ల హాజరు కాలేకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని ప్రశ్నించింది. ఆర్థిక శాఖ మంత్రి లేకుండానే బడ్జెట్ సమావేశం నిర్వహిస్తారా, కనీసం వచ్చే సమావేశానికైనా ఆర్థిక మంత్రని ఆహ్వానించే విషయమై ఆలోచించండి అని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications