వాట్సాప్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. అధికారికంగా కమ్యూనిటీలను ప్రారంభించింది. ఈ విషయాన్ని ఇదే విషయాన్ని మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. మార్కెట్లో కాంపిటీటర్లకు గట్టి పోటీ ఇస్తూ యూజర్లను ఆకట్టుకునేందుకు ఈ ఫీచర్ ను తీసుకొచ్చినట్లు తెలిసింది. మార్క్ జుకర్ బర్గ్ కమ్యూనిటీస్ ఫీచర్పై వర్క్ చేశారు. కొద్ది నెలల క్రితం బీటా వెర్షన్లో విజయ వంతంగా ట్రయల్స్ నిర్వహించి..గురువారం రియల్ టైం యూజర్లు వినియోగించేలా మార్కెట్కు పరిచయం చేశారు.
32 మంది
ఇది ఈ సంవత్సరం ప్రారంభంలో మొదటిసారిగా పరీక్షించారు. సంస్థలు, క్లబ్లు, పాఠశాలలు, ఇతర ప్రైవేట్ సమూహాలు మెరుగ్గా కమ్యూనికేట్ చేయడానికి దీన్ని రూపొందించినట్లు ఆ సంస్థ పేర్కొంది. కమ్యూనిటీలు మెసేజింగ్ ప్లాట్ఫారమ్కు అడ్మిన్ నియంత్రణలు, ఉప సమూహాలు, ప్రకటన సమూహాలకు సపోర్ట్ చేస్తుందట. ఈ ఫీచర్ లో 32 మంది వాయిస్, వీడియోతో కాల్స్ చేసుకోవచ్చట.

1,024 మంది
వాట్సాప్ గతంలో గ్రూప్ సభ్యుల సంఖ్య 512 మంది వరకు చేరే సౌకర్యం ఉంది. తాజాగా ఆ సభ్యుల సంఖ్య 1,024కి పెంచింది. తద్వారా వ్యాపార వేత్తలు వారి క్లయింట్లకు పెద్ద సంఖ్యలో మెసేజ్ సెండ్ చేయడంతో పాటు వ్యాపార కార్యకలాపాల్ని మరింత వృద్ధి చేసుకోవచ్చట. వాట్సాప్ కాంపిటీటర్ టెలిగ్రాంలో సుమారు 2లక్షల మంది సభ్యులు చేరవచ్చు. ఎమోజి రియాక్షన్లు, పెద్ద ఫైల్ షేరింగ్ (2GB వరకు) చేయ్యొచ్చట. ఒక ప్రకటనలో, Meta CEO మార్క్ జుకర్బర్గ్ కమ్యూనిటీస్ ఫీచర్ యొక్క ఎన్క్రిప్షన్ అంశాలను కూడా నొక్కిచెప్పారు, కంపెనీ "ఎక్కడా కనిపించని గోప్యత, భద్రతతో సంస్థలు ఎలా కమ్యూనికేట్ చేస్తాయి అనే దాని కోసం బార్ను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది" అని చెప్పారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications