'జస్ట్ సెట్టింగ్ అప్ మై ట్విట్టర్' అంటూ 2006 మార్చి 21వ తేదీన ట్విట్టర్ సహ వ్యవస్థాపకులు జాక్ డోర్సీ చేసిన తొట్టతొలి ట్వీట్ను అమ్మకానికి పెట్టారు. ప్రస్తుతం ట్విట్టర్ కోట్లాదిమంది జీవితాల్లో భాగస్వామ్యమైంది. అందులోను సహ వ్యవస్థాపకుడి తొలి ట్వీట్కు వేలంలో భారీ డిమాండ్ వచ్చింది.
అందరి జీవితాల్లో భాగమైన ట్విటర్లో మొటి ట్వీట్ ప్రత్యేకమే. అందుకే దీనిని జాక్ డోర్సీ 'వాల్యుయబుల్స్ బై సెంట్' వెబ్సైట్లో అమ్మకానికి పెట్టారు. ఈ విషయాన్ని శుక్రవారం ట్విటర్ వేదికగా తెలిపారు. ఇప్పటి వరకు లక్షల మంది ఈ ట్వీట్ కొనుగోలుకు మొగ్గు చూపారు. ఎంతోమంది బిడ్స్ దాఖలు చేశారు. అత్యధికంగా 2.5 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ఔత్సాహికులు ముందుకు వచ్చారు. మన కరెన్సీలో ఇది రూ.18.30 కోట్లు.

ఈ ట్వీట్ను కొనుగోలు చేసిన వారికి ట్విటర్ సీఈవో డిజిటల్గా వెరిఫై చేసి, సంతకం చేసిన ఓ ధ్రువపత్రాన్ని అందిస్తారు. ఆ పత్రంలో ట్వీట్తో పాటు అది పోస్ట్ సమయం తదితర వివరాలు ఉంటాయి. ఈ ట్వీట్కు ఎంతోమంది లక్షల రూపాయలు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications