TVS మోటార్స్ కంపెనీ తన వాటాదారులకు రెండో మధ్యంతర డివిడెండ్ అందించనుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేర్కు రూ.1.40 చొప్పున (140 శాతం) రెండో మధ్యంతర డివిడెండ్ను ఇవ్వడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. మార్చి 18వ తేదీ నాటికి తమ షేర్లను హోల్డ్ చేస్తున్న వాటాదారులకు ఈ నెల 20వ తేదీలోపు డివిడెండ్ చెల్లిస్తారు.
ఈ మేరకు టీవీఎస్ మోటార్ కంపెనీ తెలిపింది. ఈ నెల 18వ తేదీ నాటికి షేర్లను హోల్డ్ చేస్తున్న షేర్ హోల్డర్లకు 20వ తేదీలోపు డివిడెండ్ చెల్లిస్తామని తెలిపింది. మొత్తం 47.5 కోట్ల షేర్లకు రూ.80 కోట్లు చెల్లించనున్నట్లు తెలిపింది. గత నెలలోనే ఈ కంపెనీ ఒక్కో షేర్కు రూ.2.10 డివిడెండ్ను ప్రకటించింది.

టీవీఎస్ కేవలం నెల రోజుల వ్యవధిలోనే రెండోసారి మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. మధ్యంతర డివిడెండ్ చెల్లించనున్నట్లు బీఎస్ఈకి సమాచారం ఇచ్చింది. రూపాయి ముఖ విలువ కలిగిన 47,50,87,114 ఈక్విటీ షేర్లకు గాను రూ.1.40 లేదా 140 శాతం డివిడెండ్ రూపంలో చెల్లిస్తారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications