TVS మోటార్స్ కంపెనీ తన వాటాదారులకు రెండో మధ్యంతర డివిడెండ్ అందించనుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేర్కు రూ.1.40 చొప్పున (140 శాతం) రెండో మధ్యంతర డివిడెండ్ను ఇవ్వడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. మార్చి 18వ తేదీ నాటికి తమ షేర్లను హోల్డ్ చేస్తున్న వాటాదారులకు ఈ నెల 20వ తేదీలోపు డివిడెండ్ చెల్లిస్తారు.
ఈ మేరకు టీవీఎస్ మోటార్ కంపెనీ తెలిపింది. ఈ నెల 18వ తేదీ నాటికి షేర్లను హోల్డ్ చేస్తున్న షేర్ హోల్డర్లకు 20వ తేదీలోపు డివిడెండ్ చెల్లిస్తామని తెలిపింది. మొత్తం 47.5 కోట్ల షేర్లకు రూ.80 కోట్లు చెల్లించనున్నట్లు తెలిపింది. గత నెలలోనే ఈ కంపెనీ ఒక్కో షేర్కు రూ.2.10 డివిడెండ్ను ప్రకటించింది.

టీవీఎస్ కేవలం నెల రోజుల వ్యవధిలోనే రెండోసారి మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. మధ్యంతర డివిడెండ్ చెల్లించనున్నట్లు బీఎస్ఈకి సమాచారం ఇచ్చింది. రూపాయి ముఖ విలువ కలిగిన 47,50,87,114 ఈక్విటీ షేర్లకు గాను రూ.1.40 లేదా 140 శాతం డివిడెండ్ రూపంలో చెల్లిస్తారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications