కరోనా థర్డ్ వేవ్ గండాన్ని తప్పించుకుంటే ప్రభుత్వ పెట్టుబడులను గణనీయంగా పెంచితే 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు తొమ్మిది శాతానికి పెరగవచ్చునని ఆర్బీఐ మాజీ గవర్నర్ సీ రంగరాజన్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ప్రభుత్వరంగ పెట్టుబడు కీలకమని చెప్పారు. ద్రవ్యోల్భణ సమస్యను ఎదుర్కొనేందుకు కేంద్రం, ఆర్బీఐ సిద్ధంగా ఉండాలన్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి సోషల్ డిస్టెన్స్, మాస్కింగ్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయని తెలిపారు.
థర్డ్ వేవ్ ప్రభావం భారత్ పైన లేకుంటే కనుక ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగా ఉంటుందని రంగరాజన్ అన్నారు. ఆర్థిక వ్యయాన్ని పెంచేందుకు ప్రభుత్వ ఖర్చులు ఎంత వరకు విస్తరించబడతాయనేది కీలకమైన అంశమని తెలిపారు. ద్రవ్యోల్భణానికి మనం సిద్ధంగా ఉండాలన్నారు.

వ్యాక్సినేషన్, ఇతర ఆరోగ్య సంరక్షణ ఖర్చుల కోసం కేంద్ర ప్రభుత్వం అదనంగా రూ.1 లక్ష కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటోందని తెలిపారు. మొత్తం ప్రభుత్వంపై రూ.2 లక్షల కోట్ల అదనపు ఖర్చు భారం పడుతోందని తెలిపారు. ఈ సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 9 శాతానికి చేరుకోవచ్చునని తెలిపారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications