దేశంలో భారీగా ఉల్లి ధరలు పెరుగుతోన్నాయి. కిలో ఉల్లి రూ.70 నుంచి రూ.80 పలుకుతోంది. దీంతో ఉల్లి కొనకముందే సామాన్యులు కన్నీరు పెట్టుకుంటున్నారు. దీంతో కేంద్రం ధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. దేశీయంగా లభ్యతను పెంచేందుకు, ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి వరకు ఉల్లి ఎగుమతులను నిషేధించింది. "ఉల్లిపాయల ఎగుమతి విధానం. మార్చి 31, 2024 వరకు ఉచితంగా నిషేధించాం" అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్లో తెలిపింది.
నెలన్నర రోజుల క్రితం కిలో ఉల్లి రూ. 25 నుంచి రూ.35 పలికింది. ఆ తర్వాత కిలో ఉల్లి రూ. 50 నుంచి రూ.70 పలికింది. దీంతో వెంటనే చర్యలు చేపట్టారు. మార్కెట్ లోకి ఇల్లి రాక పెరగడం.. కేంద్రం బఫర్ స్టాక్ ను విడుదల చేయడంతో కిలో ఉల్లి రూ. 40 నుంచి రూ.50 తగ్గింది. తాజాగా ఉల్లి ధర మరోసారి భారీగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతిపై నిషేధం విధించారు.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications