Onion Price: ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం..

దేశంలో భారీగా ఉల్లి ధరలు పెరుగుతోన్నాయి. కిలో ఉల్లి రూ.70 నుంచి రూ.80 పలుకుతోంది. దీంతో ఉల్లి కొనకముందే సామాన్యులు కన్నీరు పెట్టుకుంటున్నారు. దీంతో కేంద్రం ధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. దేశీయంగా లభ్యతను పెంచేందుకు, ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి వరకు ఉల్లి ఎగుమతులను నిషేధించింది. "ఉల్లిపాయల ఎగుమతి విధానం. మార్చి 31, 2024 వరకు ఉచితంగా నిషేధించాం" అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్‌లో తెలిపింది.

నెలన్నర రోజుల క్రితం కిలో ఉల్లి రూ. 25 నుంచి రూ.35 పలికింది. ఆ తర్వాత కిలో ఉల్లి రూ. 50 నుంచి రూ.70 పలికింది. దీంతో వెంటనే చర్యలు చేపట్టారు. మార్కెట్ లోకి ఇల్లి రాక పెరగడం.. కేంద్రం బఫర్ స్టాక్ ను విడుదల చేయడంతో కిలో ఉల్లి రూ. 40 నుంచి రూ.50 తగ్గింది. తాజాగా ఉల్లి ధర మరోసారి భారీగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతిపై నిషేధం విధించారు.

The central government has imposed a ban on onion exports

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+