ల్యాండ్ లైన్ నుండి మొబైల్స్ ఫోన్స్కు చేసే కాల్స్కు ముందు '0'ను ప్రెస్ చేయాలని టెలికం కంపెనీలు కస్టమర్లకు గుర్తు చేశాయి. ఈ మేరకు ల్యాండ్ లైన్ కస్టమర్లకు సందేశాలు పంపించాయి. గత ఏడాది నవంబర్ నెలలో టెలికం శాఖ తీసుకున్న నిర్ణయం మేరకు 2021 జనవరి 15వ తేదీ నుండి ఈ నూతన విధానం అమలులోకి వచ్చిందని కంపెనీలు తెలిపాయి.
ల్యాండ్ లైన్ నుండి ల్యాండ్ లైన్కు, మొబైల్ నుండి ల్యాండ్లైన్కు, మొబైల్ నుండి మొబైల్కు చేసే కాల్స్లో మార్పులేదు. ల్యాండ్ లైన్ నుండి మొబైల్ ఫోనుకు డయల్ చేసేటప్పుడు ఆ నెంబర్కు ముందు తప్పకుండా సున్నాను చేర్చడం జనవరి 15 నుండి అమలులోకి వచ్చినట్లు టెలికం సంస్థలు తెలిపాయి. భారతీ ఎయిర్టెల్ ఇప్పటికే సమాచారం ఇవ్వడాన్ని ప్రారంభించగా, జియో ఎస్సెమ్మెస్ పంపిస్తోంది.

డయలింగ్ ప్యాట్రన్ మార్చడం వల్ల భవిష్యత్తు అవసరాల కోసం 2544 మిలియన్ల నెంబర్లు అదనంగా లభించనున్నాయి. ట్రాయ్ మే 29, 2020న సిఫార్సు చేయగా, డిపార్టుమెంటు దీనికి ఓకే చెప్పింది. అయితే ముందు జీరో యాడ్ చేయడం నేపథ్యంలో ఫోన్ నెంబర్ల అంకెలను పెంచడం కాదని తెలిపింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications