Nethanna Bhima: నేతన్న బీమాతో చేనేతకు అండగా నిలుస్తోన్న ప్రభుత్వం..

ఆదుకునే క్రమంలో నేతన్న బీమా పథకం తీసుకొచ్చారు. 2022 ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని నేతన్న బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ నేతన్న బీమా పథకం 2022 ఆగస్టు 8 నుం చి అమల్లోకి వచ్చింది.

ఈ పథకం 18-59 ఏళ్ల వయస్సు ఉన్న చేనేత కార్మికులకు ఈ పథకం వర్తిస్తుంది. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే బీమా కవరేజీకి సంబంధించిన ప్రీమియం చెల్లిస్తోంది. ప్రభుత్వం ఏటా ఒక్కో కార్మికుడికి రూ.5,426 ప్రీమియం పే చేస్తోంది. అదృష్టవశాత్తు చేనేత కార్మికుడు చనిపోతే నామినీకి రూ.5 లక్షల పరిహారం అందుతుంది. ఈ పథకం కింద35,999 మంది కార్మికులు లబ్ది పొందుతున్నారు.

Telangana government is providing netna insurance to handloom workers

తెలంగాణ ప్రభుత్వం 18 ఏండ్ల నుంచి 59 ఏండ్లు ఉన్న ప్రతి రైతుకు రైతు బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తోంది. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే నామినీకి రోజుల వ్యవధిలోనే రూ.5 లక్షలు అందుతాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+